నిజామాబాద్సిటీ/ఇందూరు/సిరికొండ/ఇందల్వాయి/భీమ్గల్/వేల్పూర్/నందిపేట్, నవంబర్ 28 : సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా ఫూలే వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, నాయకులు, ఉద్యోగ, దళిత
రుద్రూర్-బోధన్ రోడ్డు మరమ్మతులకు రూ.2.65 కోట్ల కేటాయింపు స్పీకర్ పోచారం చొరవతో సమస్యకు పరిష్కారం హర్షం వ్యక్తం చేస్తున్న వాహనదారులు, ప్రయాణికులు రుద్రూర్, నవంబర్ 28 : మండల కేంద్రం నుంచి బోధన్కు ప్రయాణ�
ఆర్మూర్, నవంబర్ 28: ఆర్మూర్ మండలం మామిడిపల్లిలో ఉన్న సెయింట్పాల్ హైస్కూల్లో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి సబ్జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీలు �
గాంధారి, నవంబర్ 28: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమన్నారు. ఆదివారం మండల కేంద్ర�
హైదరాబాద్లో నిర్వహణ సభ్యులకు అందిన సమాచారం డిచ్పల్లి, నవంబర్ 26: తెలంగాణ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం హైదరాబాద్లోని రూసా భవనంలో విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించ �
ఆర్టీసీ చైర్మన్గా తనకు వచ్చే జీతం వద్దంటూ లేఖ నష్టాల్లో ఉన్న సంస్థ బాగుకోసమే నిర్ణయం శాసనసభ్యుడిగా వచ్చే గౌరవవేతనం చాలు: బాజిరెడ్డి గోవర్ధన్ చైర్మన్ నిర్ణయంపై అభినందనల వెల్లువ ఆర్టీసీ చైర్మన్ బాజి
ధర్పల్లి, నవంబర్ 24 : మండలంలోని కోటాన్పల్లి గ్రామంలో ఈ నెల 22న జరిగిన ఉల్లెంగుల శ్రీనివాస్ హత్య కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. వారిని బుధవారం కోర్టుకు రిమాండ్ చేశామని నిజామాబాద్ ఏస�
అప్రమత్తమైన వైద్యారోగ్యశాఖ నిర్లక్ష్యం చేస్తే ప్రాణానికే ముప్పు నిజామాబాద్ జిల్లాలో కరోనా కేసులు తగ్గిపోవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న సమయంలోనే డెంగీ జ్వరం భయపెడుతున్నది. డెంగీ అనగానే జనం జం�
వైన్ షాపులకు భారీగా దరఖాస్తులు సిండికేట్కు తెరలేపిన మద్యం వ్యాపారులు రిజర్వేషన్ వర్గాలతోనూ ఒప్పందాలు చేసుకున్న వైనం తెర వెనుక సహకరిస్తున్న ఆబ్కారీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కు.. ప్రభుత్వ ఆదాయా�
కూరగాయల సాగు.. లాభాలు బాగు తక్కువ పెట్టుబడి.. అధిక ఆదాయం ఏడాది పొడవునా ప్రయోజనాలు ప్రత్యామ్నాయ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు నిజామాబాద్ జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతున్నది. ఏటా వేలాద
గాంధారి మండలం గండివేట్తండాలో నాటుసారా తయారీ బట్టీలు ధ్వంసం 450 లీటర్ల బెల్లం, ఇప్పపువ్వు పానకం పారబోత కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో పలువురు తయారీదారుల బైండోవర్ గంజాయి సాగు, సారా తయారు చేస్తే చర్యల�
సౌత్క్యాంపస్ నుంచి పీజీ కోర్సుల తరలింపుపై పాలకమండలి సమావేశంలో చర్చ మాత్రమే జరిగింది..టీయూ రిజిస్ట్రార్ యాదగిరి వచ్చే ఏడాది డిగ్రీ కళాశాల ఏర్పాటుపై సుముఖత: మారయ్యగౌడ్ గాంధారి, నవంబర్ 2 : నాటు సారా తయా