11 సబ్ సెంటర్లలో ప్రతిరోజూ టీకా కార్యక్రమం విధుల్లో 25 మంది సిబ్బంది అధికారుల నిరంతర పర్యవేక్షణ కోటగిరి, అక్టోబర్ 17 : వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో కొవిడ్ వ్యాక్సినేషన్ జోరుగా కొనసాగుతున్నది. గ్రామాల్లో గ
మెండోర : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి వరద క్రమంగా తగ్గుముఖం పడుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 21,500 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రాజెక్ట�
ఆరుతడి పంటలు, ఆయిల్పామ్ సాగుతో అధిక లాభాలు : స్పీకర్ ఫోన్ ద్వారా మాజీ మంత్రి తుమ్మలతో రైతులు, నాయకులకు అవగాహన కల్పించిన స్పీకర్ బీర్కూర్, అక్టోబర్ 16 : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన
వంద పడకల హాస్పిటల్గా ఆర్మూర్ ప్రభుత్వ దవాఖాన ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు కొనసాగుతున్న అభివృద్ధి పనులు, సౌకర్యాల ఏర్పాటు ఐదేండ్ల క్రితం ఇచ్చిన హామీని నెరవేర్చిన సీఎం కేసీఆర్ ఆర్మూర్, అక్టోబ�
ఆ పార్టీ వెంట ప్రజలెవరూ ఉండరు హుజూరాబాద్లో టీఆర్ఎస్దే గెలుపు ఈటల ఎందుకు బయటకెళ్లారో చెప్పలే పార్టీలో పుట్టి, పెరిగి శాపనార్థాలా? నిజామాబాద్లో ఎమ్మెల్సీ కవిత ఫైర్ నిజామాబాద్/హైదరాబాద్, అక్టోబర్
నిమిషం ఆలస్యమైనా అనుమతిలేదు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ నిజామాబాద్ సిటీ, అక్టోబర్ 13 : ఈనెల 25వ తేదీ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలె
తమ కూతురిని మోసం చేశాడని బాధిత తల్లిదండ్రుల ఆందోళన చెప్పుతో కొట్టిన వీడియో వైరల్ ఖలీల్వాడి, అక్టోబర్ 13: తన కూతురిని మోసం చేశాడంటూ ఓ మహిళ నిజామాబాద్లో బీజేపీ కార్పొరేటర్ భర్తపై చెప్పుతో దాడి చేశారు. �
అర్ధరాత్రి 12 నుంచి 3గంటల మధ్య ఎక్కువ దొంగతనాలు నమోదు పంథా మార్చి తెగబడుతున్న అంతరాష్ట్ర ముఠాలు పండుగ సమయాన్ని సొమ్ము చేసుకుంటున్న చోరులు అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు రాత్రి పెట్రోలింగ్ నిర్వహణపై �
వేల్పూర్/భీమ్గల్/కమ్మర్పల్లి, అక్టోబర్ 12 : అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ ధ్యేయమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మంత్రి వేల్పూర్లోని తన నివాసంలో వివిధ కుల సంఘాల నూతన భవనాల నిర్మాణం క
రాష్ట్రంలో విద్యుత్ కొరతలేదు. బొగ్గు నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి వర్ని మండలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్పీకర్ పోచారం శ్రీనగర్లో 38 ‘డబుల్ ఇండ్ల’ నిర్మాణ పనులకు భూమిపూజ వర్ని, అక్టోబరు 12: దళ