ఆర్మూర్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మున్సిపల్, మూడు మండలాల అభివృద్ధికి నిధులను మంజూరు చేయించాలని మంత్రి కేటీఆర్ను ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సమక్షంలో ఆర్మూర్ టీఆర్ఎస్ నాయ�
కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పీఆర్సీ వర్తింపు టీయూలో హర్షాతిరేకాలు 276 మంది సిబ్బందికి లబ్ధి సీఎంకు రుణపడి ఉంటామన్న ఉద్యోగులు డిచ్పల్లి, అక్టోబర్ 3 : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఉద్యోగుల
బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆర్మూర్/మాక్లూర్/ నందిపేట, అక్టోబర్ 3 : సమైక్య పాలనలో నిరాదరణకు గురైన తెలంగాణ ఆడపడుచుల పండుగకు పూర్వ వైభవం తీసుకువచ్చి విశ్వవ్యాప్తం చేసింది రాష్ట్ర ప్రభు
మెండోర: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,07,980 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. దీంతో 33 వరద గేట్ల ద్వారా 1,99,680 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు విడుదల చేస్తున్నామన్న
కలెక్టర్ నారాయణరెడ్డి నిజామాబాద్ సిటీ : దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల కలలను నిజం చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం మహాత్మాగాంధీ, లాల్ బహుదూ�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి మూడు రోజులుగా భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ లోకి 3,82,430 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఆయన వెల్లడిం
ధ్రువపత్రాలు లేని 51 వాహనాలు స్వాధీనం ఇందూరు : నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని చంద్రశేఖర్ కాలనీలో పోలీస్ కమిషనర్ కార్తికేయ ఆధ్వర్యంలో గురువారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. నేరాల నియ�
మెండోర : ఎగువ ప్రాంతాలలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని ఈఈ చక్రపాణి తెలిపారు. ఎస్సారెస్పీ ఎగువన ఉన్న గ్రామాలల్లో పంట పొలాలను వరద నీరు ముంచె
జలదిగ్బంధంలో కుర్తి గ్రామానికి చెందిన చిన్నారికి అస్వస్థత డ్రోన్ సహాయంతో మెడిసిన్ చేరవేసిన అధికార యంత్రాంగం పిట్లం, సెప్టెంబర్ 27 : అసలే భారీ వర్షం.. గ్రామం చుట్టూ వరద ప్రవాహం.. నాలుగు రోజులుగా ఆ ఊరికి ర�
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మంత్రి ఆదేశాలు ఉభయ జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో సమీక్షించిన వేముల ప్రశాంత్ రెడ్డి భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలకు అండగా నిలవాలని సూచన అసెంబ్లీ విరామ సమయంలో ఉమ్మడి జిల్�
ప్రాధాన్య అంశాలను లేవనెత్తిన ఎమ్మెల్సీకవిత శాసనమండలిలో ఆకట్టుకున్న తొలి ప్రసంగం గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీలకు చోటివ్వాలని అభ్యర్థన బడుల్లో జెండా వందనానికి స్థానిక ప్రతినిధులకు అవకాశమివ్వాలని వినతి
తుపాన్ సూచనతో అప్రమత్తమైనయంత్రాంగం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం అలుగు పారిన చెరువులు మరో రెండు రోజుల పాటు భారీ వర్షం కురిసే అవకాశం రెడ్ జోన్లోకి ఉభయ జిల్లాలు నేడు విద్యాసంస్థలు, కార్యాలయాలకు �
బోధన్, సెప్టెంబరు 27: బోధన్ డివిజన్లోని మంజీరా నది తీరంలోని అనేక గ్రామాలకు వ రద ముప్పు పొంచి ఉంది. సోమవారం ఉద యం నుంచి గంటగంటకూ వరద ఉధృతి పె రుగుతుండడంతో బోధన్ మండలంలోని ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు గు�