యూనివర్సిటీల్లోఇష్టానుసారంగా వ్యవహరించొద్దు వీసీ, రిజిస్ట్రార్లకు ఉన్నత విద్యా శాఖ ఆదేశాలు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక ప్రభుత్వం ఆదేశించే వరకు ఖాళీలు భర్తీ చేయవద్దని జీవో జార
32 వరద గేట్ల ద్వారా మిగులు జలాల విడుదల మెండోరా, సెప్టెంబర్ 26 : శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ నుంచి లక్షా 18వేల క్యూసెక్కుల వరద చేరుతున్నదని ఈఈ చక్రపాణి తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో న�
డిచ్పల్లి/ఇందల్వాయి/నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 26: టీఎస్ ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలను చేపట్టి తొలిసారి ఆదివారం జిల్లాకు వచ్చిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్కు పార్టీ నాయకులు, కార్యకర్తల�
మెండోరా, సెప్టెంబర్ 25: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు ఎగువ ప్రాంతాల నుంచి 1,18,000 క్యూసెక్కుల వరద కొనసాగుతున్నదని ఏఈఈ వంశీ తెలిపారు. 32 వరద గేట్లు ఎత్తి 99,840 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేస�
ఆర్టీసీ చైర్మన్ హోదాలో తొలిసారిగా.. స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసిన టీఆర్ఎస్ శ్రేణులు డిచ్పల్లి, సెప్టెంబర్ 25: ఆర్టీసీ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా జిల్లాకు ఆదివారం వస్తున్న బ
రెండోరోజూ అలరించిన నమస్తే తెలంగాణ ఆటో షో పెద్ద సంఖ్యలోతరలివచ్చిన సందర్శకులు స్టాళ్లను పరిశీలించిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆటో ష�
పదవికి రాజీనామా చేయాలని రైతుల డిమాండ్5 వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష నందిపేట్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి మాట మార్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పదవికి ర
జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు నిజామాబాద్ రూరల్ : వచ్చే యాసంగి సీజన్లో వరి పంటకు బదులుగా ప్రత్యామ్నాయమైన ఆరుతడి పంటల సాగు పట్ల ఆసక్తి చూపాలని జిల్లా జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు రైతుల�
గవర్నర్, ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదుల వెల్లువ అడ్డగోలు దందాపై పాలక మండలి సభ్యులు సైతం ఆగ్రహం తప్పులు సరిదిద్దుకునేందుకు టీయూ పెద్దల మల్లగుల్లాలు ఆ ఇద్దరి వ్యవహారంతో మనస్తాపానికి గురవుతున్న ప్రొఫెస�
నిజామాబాద్ సిటీ : ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదాన్నగారి విఠల్రావు అన్నారు. గురువారం జిల్లా పర�
బోధన్ రూరల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం మండంలోని
32 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటి విడుదల మెండోరా: ఉత్తర తెలంగాణ జిల్లాల వరద ప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో ఎస్సారెస్పీ ఈఈ చక్రపాణి పర్యవేక్షణలో గ�