కాలంతో పోటీపడి కేసుల్ని పరిష్కరించాలి హైకోర్టు జడ్జి కే లక్ష్మణ్ సూచన న్యాయవాదులకు రెండు రోజుల శిక్షణ ప్రారంభం నిజామాబాద్ లీగల్, సెప్టెంబర్ 18 : ఉమ్మడి జిల్లా జ్యుడీషియల్ న్యాయ విచారణలో ఉన్న సివిల్�
మెండోరా: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో స్వల్పంగా పెరిగిందని ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 19,670 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతుందన్నారు. దీంతో ఉదయం 11 గంటలకు వరద కాలు�
కామారెడ్డి జిల్లాకుజ్యూట్ పరిశ్రమ రూ. 303 కోట్లతో ఏర్పాటు సదాశివనగర్ మండలం లింగంపల్లి, జనగామ శివార్లలో 640 ఎకరాల భూమి గుర్తింపు ప్రత్యక్షంగా 3,600 మందికి ఉపాధి కంపెనీ ప్రతినిధులతో ఎంవోయూకుదుర్చుకున్న రాష్ట�
మద్యం దుకాణాల్లో 30శాతం రిజర్వేషన్లు గౌడ కులస్తులకు 15శాతం ప్రకటించిన ప్రభుత్వం దళితులకు 10శాతం, గిరిజనులకు 5శాతం కేటాయింపు ఉమ్మడి జిల్లాలో 130 వైన్ షాపులు త్వరలోనే ముగియనున్న 2019-21 మద్యం పాలసీ వచ్చే ఏడాది లైస�
మానసిక రోగిగా మారుతున్న వైనం అనుమానాలు, లైంగిక సంబంధాలతో పచ్చని కాపురాల్లో సెల్ చిచ్చు క్షణికావేశంలో హత్యలు, ఆత్మహత్యలు మొబైల్కు బానిసవుతున్న యువత సెల్ ఫోన్తో అనేక అనర్థాలు వస్తున్నాయి. కొత్త పుంత�
డిచ్పల్లి : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్గా నియమితులైన నిజామాబాద్ రూరల్ శాసన సభ్యుడు బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో�
జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, సీపీ కార్తికేయ ఇందూరుః ఈనెల 19న జరిగే వినాయక నిమజ్జనం శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అందరు సహకరించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి కోరారు. శోభాయ�
ఆర్టీసీ చైర్మన్గా బాజిరెడ్డి గోవర్ధన్ నియామకం బీసీ నేతకు తగిన గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ సర్పంచ్ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన సీనియర్ నేత సీఎంకు ఎమ్మెల్యే గోవర్ధన్ ధన్యవాదాలు నియోజకవర్గ
పోషకాహార లోపంతో రోగాలు వ్యాధుల బారినపశువులు పశుపోషణకు సమతుల్యమైన ఆహారం అవసరం ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 16: పశువుల పెంపకంలో పాడి రైతులు పోషణాపరమైన చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మొక్కుబడిగా కాక
మెండోరా : మండలంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో తగ్గి పోవడంతో ఎత్తిన 6 వరద గేట్లనుగురువారం ఉదయం 8 గంటలకు మూసివేసినట్లు ఏఈఈ వంశీ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి రిజర్వాయర్లోకి 9,180 క్యూసెక్కుల వరద వచ్చ�
ఇందూరు: రాష్ట్రస్థాయి సెపక్తక్రా సీనియర్ టోర్నీలో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు రెండవ స్థానం సాధించింది. హైదరాబాద్లోని ఛాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో బుధవారం కొనసాగిన 8వ రాష్ట్రస్థాయి సెపక్
నిజామాబాద్ సిటీ, సెప్టెంబర్ 15 : మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ట్రైనీ ఐఏఎస్ మకరంద్ సూచించారు. నిజామాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం ఇంజినీర్స్ డేన�
భక్తులను ఆకట్టుకుంటున్న గణనాథులు మండపాల్లో భారీ సెట్టింగ్లు లైటింగ్ ఎఫెక్ట్స్తో కొత్త శోభ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వినాయక నవరాత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మండపాల్లో వివిధ రూపాల్లో ఏర్�