జీపీల్లోనూ వ్యాక్సిన్ కేంద్రాలు ఏర్పాటుచేయాలి ప్రజాప్రతినిధులు సహకారం అందించాలి కలెక్టర్లతో వీసీలో మంత్రి దయాకర్రావు ఇంటింటి సర్వే చేపట్టాలి: సీఎస్ నిజామాబాద్ సిటీ/కామారెడ్డి టౌన్, సెప్టెంబర్
దళితులకు చెందిన భూములను కబ్జా చేసిన బీజేపీ నేత ఏనుగు రవీందర్రెడ్డి రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించాలి ఎర్రాపహాడ్లోని ఆక్రమిత భూములను తిరిగి లబ్ధిదారులకు అప్పగించాలి తాడ్వాయి తహసీల్దార్క�
స్వయం ఉపాధి కోసం రుణాలు మంజూరు నిజామాబాద్ జిల్లాకు 203.42 కోట్లతో రుణ ప్రణాళిక నాలుగు వేలమందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం ఇప్పటివరకు 2,932 మంది అర్హుల గుర్తింపు హర్షం వ్యక్తంచేస్తున్న మహిళలు స్వయంసహాయక సంఘాల
టీఆర్ఎస్ గ్రామ కమిటీలకు ప్రజాప్రతినిధులు, నాయకుల సూచన టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది. పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ �
గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటు దాదాపుగా పూర్తి పల్లెకూ, ప్రతి వాడకూ బాధ్యులను నియమించిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకంచేపట్టనున్న అధినేత కేసీఆర్ మొదలైన టీఆర్ఎస్ మండల కమిటీల నియామక ప్రక్రియ కార్య
ఎస్సారెస్పీకి ఎగువనుంచి 23,694 క్యూసెక్కుల రాక ఆరు గేట్ల ద్వారా దిగువకు వరదనీరు విడుదల మెండోరా, సెప్టెంబర్ 14: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 23,694 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోందని ప్రాజెక్�
సినిమాల్లో రాణిస్తున్న లోరా మాడిసన్ ఫ్యాషన్ డిజైనర్ నుంచి సినీరంగంలోకి.. పలు చిత్రాల్లో ముఖ్యపాత్ర ఇందూరు, సెప్టెంబర్ 13: నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్లో నివాసముండే రాజమణి, ప్రకాశ్ దంపతుల కూతురు �
పంటల వివరాలను సేకరిస్తున్న అధికారులు 20వ తేదీ వరకు గడువు దిగుబడులు, కొనుగోళ్లపై అంచనా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న ఏఈవోలు ఆర్మూర్, సెప్టెంబర్ 14: పంటల వివరాలను పక్కాగా సేకరించాలని ప్రభుత్వం నిర్ణయిం�
దేశానికే దిక్సూచిలా దళితబంధును అమలు చేయాలిఅత్యున్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్హాజరైన మంత్రి వేముల, ఎమ్మెల్యే షిండే, జడ్పీ చైర్పర్సన్ శోభ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్సర్వే కోసం గ్రామ, మండ�
జలకళతో పుష్కలంగా మత్స్య సంపదమత్స్యకార్మికులకు అదనపు ఉపాధి.. పెరిగిన ఆదాయంకమ్మర్పల్లి, సెప్టెంబర్ 13: భూగర్భ జలాలను పెంపొందించడంతోపాటు పంట భూములను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చెక�
నీటమునిగిన రెండు మోటర్లుపరిశీలించిన అధికారులునిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 13 : కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా 21వ ప్యాకేజీ కింద సారంగాపూర్ వద్ద నిర్మిస్తున్న సర్జ్పూల్ పంపుహౌస్లోకి వరదనీరు �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 13 : జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సమితి గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ కొనసాగుతున్నది. జక్రాన్పల్లి మండలం కలిగోట్ గ్రామ టీఆర్ఎస్ కమిటీ అధ్యక్షుడిగా వాకిటి చిన్న భోజన్�
పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్న మండలాలపై సమీక్ష దళిత కుటుంబాల దీనావస్థలు, సామాజిక పరిస్థితులపై చర్చ ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి నిజాంసాగర్ మండలం ఎంపిక హాజరుకానున్న ఉమ్మడి జిల్లా ప్రజా ప్రతినిధులు,
ఉమ్మడి జిల్లాలో 190 కేసులు నమోదు దవాఖానల్లో పెరిగిన రద్దీ అప్రమత్తమైన అధికార యంత్రాంగం జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే �
నిజామాబాద్లో లాండ్రీ, సెలూన్లకు 2137 విద్యుత్ మీటర్లు మంజూరు ఇప్పటికే 2041 మీటర్ల బిగింపు కామారెడ్డిలో 581 మంది దరఖాస్తు.. నిరంతరంగా దరఖాస్తుల ప్రక్రియ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి కులవృత్తుల వార�