కష్టం తప్ప నష్టం లేదు పశువులు, చేతికష్టం మీదే ఆధారం అన్ని పంటలనూ వేసేవాళ్లం.. ఆనందంగా కలిసి పని చేసేటోళ్లం పలువురు పెద్దల మనోగతం ఎనకటి కాలంల ఎవుసమంటేనే ఏడాదంతా రకరకాల పంటలతో నేలతల్లి పులకించేది. వానకాలంల�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 5 : యాసంగి సీజన్లో ఇతర పంటలసాగు లాభదాయకమని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ అన్నారు. యాసంగి సాగుపై జిల్లా వ్యాప్తంగా వ్యవసాయాధికారులు రైతులకు ఆదివారం విస్తృతంగా అవగాహ�
రైతులు సహకరించాలి ! మీ భూములకు సాగునీరు అందించేందుకు కొనసాగుతున్న పనులు పైప్లైన్ వేసేందుకు ఆటంకాలు సృష్టించొద్దని విన్నపం ప్యాకేజీ -20, 21 పనులపై రాష్ట్ర మంత్రి వేముల సమీక్ష సారంగాపూర్, మెంట్రాజ్పల్లి
జుక్కల్లో పెరుగుతున్న ఇతర పంటల సాగు సిరికొండ రైతులూ ఆరుతడి వైపే.. నిజాంసాగర్, డిసెంబర్ 4: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ రైతులు అందరి కన్నా ముందుగానే ఆరుతడి పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తు�
ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం నమస్తే తెలంగాణ యంత్రాంగం, డిసెంబర్ 3: దివ్యాంగులను చిన్నచూపు చూడకుండా చేయూతనందించి ప్రోత్సహించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు సూచించారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినో�
పలు గ్రామాల్లో అటవీ, పోలీసు శాఖ అధికారుల ర్యాలీలు ఎల్లారెడ్డి రూరల్/పిట్లం /నిజాంసాగర్, డిసెంబర్ 1 : అటవీ శాఖ సిబ్బందిపై దాడులు అమానుషమని ఆ శాఖ అధికారులు అన్నారు. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముంబ�
ఉమ్మడి జిల్లాలో క్రమంగా తగ్గుతున్న హెచ్ఐవీ కేసులు మహమ్మారి నుంచి బయటపడుతున్న ఉభయ జిల్లాలు వ్యాధి వ్యాప్తిపై అవగాహనతో మెదులుతున్న ప్రజానీకం నిజామాబాద్ జిల్లాలో 0.05శాతం..కామారెడ్డి జిల్లాలో 0.37శాతం వ్యా
ఒకేసారి 30 శాతం మేరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ నుంచే అమల్లోకి ప్రభుత్వ నిర్ణయం పట్టణ సంస్థల పటిష్టత కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ వేతనాల పెంపుతో ఇనుమడించిన కార్పొరేటర్లు, కౌన్�
ప్రతి ఇంటికీ ఇంకుడు గుంతను నిర్మించాలి గ్రామసభల్లో ప్రజలకు అధికారుల అవగాహన మోర్తాడ్, నవంబర్ 30: గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి అన్నారు. జలశక్తి అభియాన్�
బీట్ ఆఫీసర్కు గాయాలు ట్రాక్టర్లతో అక్రమంగా అటవీభూమి చదును అడ్డుకునేందుకు వచ్చిన అధికారులపై నలుగురు దాడి పరారీలో నిందితులు.. కేసు నమోదు లింగంపేట మండలం ముంబాజీపేట తండాలో ఘటన లింగంపేట, నవంబర్ 30: అక్రమంగ�
తగ్గుతున్న దిగుబడి ఆరుతడి పంటలే మేలు : వ్యవసాయ శాఖ అధికారులు ఇందల్వాయి, నవంబర్ 30: వరి సాగు చేస్తున్న రైతులు వరుస నష్టాలతో అప్పులపాలవుతున్నారు. ఏటా దిగుబడులు తగ్గుతుండడంతోపాటు పెట్టుబడులు తడిసి మోపెడవుత�
ఆరో తరగతిలో అడ్మిషన్లకు అవకాశం డిసెంబర్ 15తో ముగియనున్న దరఖాస్తుల గడువు విద్యాబోధన, వసతి ఉచితం ఎందరినో తీర్చిదిద్దిన ఘనత నిజాంసాగర్, నవంబర్ 30: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సీబీఎస్ఈ సిలబస్తో నాణ్యమై�
రాష్ట్రంలోకి రాకుండా చర్యలు తెలంగాణలో మద్దతు ధరపై ‘మహారాష్ట్ర’ రైతుల కన్ను ఏదోలా ఇక్కడ ధాన్యం అమ్ముకోవచ్చనే ఆశ అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దు పొడవునా అక్కడి ధాన్యం రాకుండా చెక్పోస్టులు సాలూ�
వ్యాధులు ప్రబలే ప్రమాదం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు కోటగిరి, నవంబర్ 28:ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. పగటి ఉష్ణోగ్రత ఎక్కువగా నమోదు అవుతున్నా సాయంత్రం ఏడు గంటల నుంచి చ�