కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని.. ఇప్పుడు గోస పడుతున్నామని, రైతుభరోసా.. రుణమాఫీకి ఆశపడి ఓటేస్తే కాంగ్రెసోళ్లు నట్టేట ముంచారని బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ ఎదుట రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. కేసీఆర్ ఉ�
బుస్సాపూర్లో రైతు ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో రైతు మామిళ్ల నర్సయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పుడే తెలిసిందని ఫోన్లో వచ్చిన మెస్సేజ్�
రాష్ట్రంలోని అన్నదాతల విశ్వాసం, నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కారు కోల్పోయిందని, అనాథలం అనే భావన రైతుల్లో వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిప�
ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబానికి గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబీమాయే ఆదెరవు అయింది. కష్టకాలంలో రూ.5 లక్షల రైతుబీమా సొమ్ము ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. అప్పులు భరించలేక తనువు చాలిం�
పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే ఏర్పాటు ప్రకటించిన విధానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని బీజేపీ కార్యక్రమంలా చేశార
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమార్కులు బరి తెగించారు. అడ్డూ అదుపు లేకుండా ఏడాది కాలంగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలెవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రజాపాలనలో దో�
నిజామాబాద్ వైద్యారోగ్య శాఖ గాడిలో పడడం లేదు. ప్రజాపాలన షురూ అయ్యాక పరిస్థితి అధ్వానంగా మారింది. శాశ్వత అధికారిగా డీఎంహెచ్వో నియామకమైనప్పటికీ గందరగోళం చోటు చేసుకుంటున్నది. తాజాగా తాత్కాలిక ఉద్యోగ నియ
నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు వెనక బీఆర్ఎస్ కృషి అడుగడుగునా ఉన్నది. ఉమ్మడి ఏపీలో కేసీఆర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే పసుపు బోర్డు డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కవిత కూడా దీనిపై �
నామినేటెడ్ పోస్టుల కోసం అధికార కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు మొదలయ్యాయి. మొన్నటివరకు రాష్ట్రస్థాయిలో వివిధ కార్పొరేషన్ల పదవులను ఆశించి భంగపడిన వారందరూ.. ఇప్పుడు నుడా (నిజామాబాద్ అర్బన్ డె
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్) సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్పై వేటు పడింది. ఆమె వ్యవహార శైలిపై అనేక ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆమె ను బాధ్యతల నుంచి తప్పిస్�
పల్లెల్లో పొంగల్ సందడి నెలకొన్నది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి (Bhogi) పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్�
శాంతిభద్రతలను కాపాడే విషయంలో పోలీసు పాత్ర కీలకమైనదని, విధి నిర్వహణలో వ్యవహార శైలి బాగుండి, ఎలాంటి ప్రలోభాలకు గురికానప్పుడే ప్రజల్లో గౌరవం ఉంటుందని ఇన్చార్జి సీపీ సింధూశర్మ తెలిపారు.