కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిజామాబాద్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఏకంగా ఆరుగురు మంత్రులు పాల్గొన్న ఈ కార్యక్రమం మొత్తం గందరగోళంగా సాగింది.
వ్యవసాయ శాఖలో వసూళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అధికారుల పరస్పర దూషణలు, ఫిర్యాదులతో మూమూళ్ల పర్వం బయట పడింది. ఏకంగా జిల్లా అధికారిపైనే మండల స్థాయి అధికారి ఫిర్యాదు చేయడం, అదే అధికారిపై పలువురు ఫర్టిల�
నిజామాబాద్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు అలుక కిషన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో రాజీనామా పత్రాన్ని సమర్పించారు. ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వం నిర్ధారించింది.
పోలీసుల ఆంక్షల వేళ మద్యం విక్రయాలు పోటెత్తాయి. బీర్లు, లిక్కర్ అమ్మకాలు వెల్లువెత్తాయి. వాస్తవానికి మద్యం విక్రయాలపై పోలీసులు నిషేధం విధిస్తే అసలు అమ్మకాలే చేపట్టొద్దు. కానీ, అందుకు విరుద్ధంగా భారీగా వ
కరీంనగర్-మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పాత ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు అతిత్వరలో జరగనున్నాయి. అందుకోసం తాజాగా ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. అంతేకాదు, ఈ
క్రీడలు కేవలం శారీరక దారుఢ్యం కోసమే కాదని, జీవితంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు వాటిని తట్టుకుని నిలబడేలా మనోధైర్యం పెంపొందించేందుకు ఉపయోగపడతాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి �
SRSP | శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్కు(SRSP) భారీ వరద(Huge Flood) కొనసాగుతున్నది. ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు(Heavy rains) ఎస్సారెస్పీకి భారీగా వరద వస్తోంది.
ప్రస్తుతం 2 లక్షల 25 వేల క్యూసెక్�
వానలు దంచికొట్టాయి. తాగు, సాగునీటికి ఏ ‘లోటు’ లేకుండా కుండపోత వర్షాలు పడ్డాయి. ఆగస్టు నెలంతా ముఖం చాటేసిన వరుణుడు.. సెప్టెంబర్ ఆరంభంతోనే దాడి చేశాడు. దీంతో ఉమ్మడి జిల్లాలో సగటు కంటే అత్యధిక వర్షపాతం నమోద�
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy rains) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షి�
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (SRSP) వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఎత్త�
రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కంట్రోల్ రూ మ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.