మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లాలో మాల కులస్తులు గురువారం ఆందోళనలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంతో పాటు కోటగిరిలో సీఎం రేవంత్రెడ�
మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారు. కానీ వారు పని చేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు పెరిగిపోవడం అతివల ప్రగతికి ప్రతిబంధకంగా మారుతున్నదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. వేధింప�
NIZAMABAD | సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు.సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
Drugs burnt | నిజామాబాద్ ప్రొవిషన్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో పలు కేసుల్లో సీజ్ చేసిన మత్తు పదార్థాలను దహనం చేశారు. వీటి విలువ రూ. 12 కోట్ల 22 వేల ఉంటుందని అధికారులు నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్హెచ్వో దిలీప్ వెల్లడించారు.
Nizamabad | కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో హనుమాన్ ఆలయంలో దొంగతనానికి పాల్పడి హనుమాన్ విగ్రహాన్ని మద్యం మత్తులో ధ్వంసం చేసిన ఇద్దరువ్యక్తులను వెంబడించి పట్టుకొని దేహశుద్ధి చేశారు.
Nizamabad | లంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తున్న నేపథ్యంలో నిజాంబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సుల(Ballot boxes) నిర్వహణ, మరమ్మతులు బుధవారం ప్రా
MLC Kavitha | కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రేవంత్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయన్నారు.
జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ టెస్ట్ (గేట్)కు రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 1, 2 15, 16 తేదీల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 8 సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి.