రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (SRSP) వరద పోటెత్తింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఎత్త�
రాష్ట్రంలో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు కంట్రోల్ రూ మ్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ యూనివర్సిటీకి దిశానిర్దేశం చేసే వారు కరువయ్యారు. ఇన్చార్జి వీసీ సారథ్యంలోనే వ్యవహారమంతా నడుస్తున్నది. ప్రభుత్వం నియమించిన ఇన్చార్జి వీసీ కనీసం చుట్టప
Road accident | నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రోజులుగా రోడ్డు పక్కన దిగబడి ఉన్న ఓ లారీని బుధవారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్
న్యాయం గెలిచింది.. అక్రమ నిర్బంధానికి తెర పడింది. ప్రశ్నించే గొంతుకపై కేంద్రం కక్ష గట్టి, అక్రమ కేసులు పెట్టి నిర్బంధించింది. నెలల తరబడి కారాగారంలో నాలుగు గోడలకే పరిమితం చేసి మానసికంగా హింసించింది.
RTC | ఈ నెల 19 న నిజామాబాద్లోని రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీళ్లలోకి బస్సును తీసుకెళ్లిన డ్రైవర్ పై వేటు పడింది. ఆర్టీసీ డ్రైవర్ను(RTC driver) ఉన్నతాధికారుల సస్పెండ్ చేశారు.
ఎలాంటి షరతులు లేకుండా రూ.2 లక్షల రుణాలు మాఫీచేయాలని డిమాండ్ చేస్తూ ఇందూరు రైతాంగం పోరుబాట పట్టింది. ఇచ్చిన మాట ప్రకారం ఆంక్షలు లేకుండా రుణాలు మాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో మహాధర్నా (Maha Dharna) న�
రైతు రుణమాఫీ అమలులో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind) విమర్శించారు. కనీసం సగం మందికి కూడా రుణాలు మాఫీ చేయలేదన్నారు. రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తిలా ర�
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో(Nizamabad )విషాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటూ కాలువలో పడిపోయిన బాలిక అను (2) శవమై(Girl die) తేలింది. ఆనంద్ నగర్ కాలనీలోని నాలాలో కొట్టుకు వచ్చిన ఆమె మృతదేహాన్ని డిజాస్టర�
Heavy rain | నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో గంటన్నర సేపు కుండపోత వర్షం(Heavy rain) కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయం కాగా రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతర
నిజామాబాద్ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు పోలీసులు ఝలక్ ఇచ్చారు. శుక్రవారం మోపాల్ మండల కేంద్రంలో రుణమాఫీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్న వేళ.. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డికి