ఈ నెల 21న అరుణాచలంలో నిర్వహించే గిరిప్రదక్షిణకు నిజామాబాద్-2 డిపో నుంచి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసినట్లు టీజీఆర్టీసీ ప్రాంతీయ అధికారి జానిరెడ్డి తెలిపారు. బస్సు ప్రయాణం వివరాలను మంగళవారం ఒక ప్రకటనలో �
DS Funerals | మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత డీ శ్రీనివాస్ అంత్య క్రియలు ఆదివారం నిజామాబాద్ బైపాస్ రోడ్డు సమీపంలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో జరిగాయి.
త కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ.శ్రీనివాస్ (D.Srinivas) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ దవాఖానలో చికిత్స పొందతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస వ
కాంగ్రెస్ పార్టీ సీనియర్నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ (D.Srinivas) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న డీఎస్.. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన కుమారు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ (D. Srinivas) కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధప
అధికార పార్టీ ఆస్తులకే రక్షణ లేకుండా పోయింది. కాంగ్రెస్కు చెందిన మడిగె ప్రైవేట్ వ్యక్తి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి, అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా మారిన
Good news | కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా ప్రజలకు దక్షిణ మధ్యరైల్వే శుభవార్త చెప్పింది. మూడురోజుల పాటు ఢిల్లీకి వెళ్లేందుకు రెండు ఎక్స్ప్రెస్ రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించింది.
Leopard | జామాబాద్(Nizamabad) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చిరుతను(Leopard) తప్పించబోయి కారు బోల్తాపడటంతో( car overturned) ఓ మహిళ మృతి(Woman died) చెందింది.
Nizamabad | వరద కాలువపై కారు రివర్స్(Car reversing) తీస్తుండగా అదుపుతప్పి పక్కనున్న కుంటలోకి జారిపోయింది. ఈ ఘటనలో ఓ రైతు(died మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..
యూరప్లో ఉపాధి ఆశ చూపి పలువురి నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి దుబాయ్కి పరారయ్యాడో ఏజెంట్. బాధితుల వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా నిజామాబాద్ గ్రామానికి చెందిన చెలిమెల (కమ్మరి) తిరుపతి కొన్నేండ్ల�
ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు నిర్దేశించిన సమయం కంటే ముందే దేశంలోకి ప్రవేశించినప్పటికీ.. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నది.
Hyderabad | జూన్ 22 - 23 తేదీలలో నిజామాబాద్ పట్టణంలో ‘ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్’ ఆధ్వర్యంలో ‘అడిక్షన్ సైకియాట్రీ’(Addiction Psychiatry) పై జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహించనున్నారు.
తమకు వేతనాలు ఇప్పించాలంటూ నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏఎన్ఎంలు మంగళవారం సీఎం రేవంత్రెడ్డి నివాసానికి వచ్చారు. కొన్ని నెలలుగా తమకు వేతనాలు అందడం లేదని, జిల్లా మంత్రులు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు వి
మత రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారని, మైనార్టీ వర్గం తప్ప ఇతరులు ఎవరూ ఓట్లు వేయలేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను