నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆటో షోకు తొలి రోజు విశేస స్పందన లభించింది. శనివారం ఉదయం నుంచే సందర్శకులతో కిటకిటలాడింది.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో నమస్తే తెలంగాణ- తెలంగాణ టుడే ఆటో షో (Auto Show) ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూ కిరణ్ హాజరయ్యారు.
వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. పర్యాటక ప్రమోషన్లో భాగంగ
ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ జాగృతి నిర్ణయించింది. బుధవారం నుంచి ఆదివారం వరకు ఐదు రోజులపాటు ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ జాగృతి సోమవార�
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి వచ్చిన ఓటర్ నమోదు దరఖాస్తుల్లో భారీగా తిరస్కరణకు గురయ్యాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా 48,440 అప్లికేషన్స్ వివిధ క�
చిన్నారితో కలిసి ఓ తండ్రి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. జీవితంలో ఏదీ సాధించలేక పోతున్నా. నాకు చావే శరణ్యం. నువ్వు రెండో పెండ్లి చేసుకో అని భార్యనుద్దేశించి సూసైడ్నోట్ రాశాడు.
Nizamabad | నిజామాబాద్(Nizamabad)జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి, కూతురు చెరువులో దూకి(Pond) ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ శివారులో చోటు చేసుకుంది.
విద్యార్థిని ఆత్మహత్యపై బాసర ఆర్జీయూకేటీ (RGUKT) ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో విద్యాలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన ద్వారం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
Harish Rao | సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలోనే నియామకపత్రం అందుకున్నా, ప్రభుత్వ ఉద్యోగం మాత్రం దక్కని విచిత్రమైన పరిస్థితి ఓ యువతికి ఎదురైందని మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్ వేదికగా తెలిపారు.
కరీంనగర్- మెదక్- నిజామాబాద్- ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదుకు గడువు ముంచుకొస్తున్నది. ఎన్నికల సంఘం ప్రకటించిన ప్రకారం మరో 48 గంటల్లో ఈ సమయం ముగియనున్నది. అయితే ఈ రెండు స్థ�
నిజామాబాద్ జిల్లాలో దట్టమైన పొగ మంచు (Dense Fog) ఆవరించింది. వేకువ జామున భారీగా పొగ మంచు కురవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందూరు పట్టణంలో కనుచూపుమేరలో పొగ మంచు నెలకొంది.
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బాపు రెడ్డి(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు.