నిజామాబాద్ నగరంలోని 41వ డివిజన్ డాక్టర్స్ కాలనీలో ఉన్న మున్సిపాలిటీ పార్కు మురికి కూపంలా మారింది. పారిశుద్ధ్య నిర్వహణ తీరు సక్రమంగా లేకపోవడంతో చుట్టు పక్కల ఇండ్ల నుంచి వచ్చే మురికినీరు ఇక్కడికే చేరు�
Heart Attack | గుండెపోటు అంటే ఒకప్పుడు వయసు పైబడిన వాళ్లకు మాత్రమే వచ్చేది. కానీ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పసి పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా ఎవరికి ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమైపోయింది. అప్పటిదాకా ఆడుతూ పాడ
మహిళల ఫొటోలు తీసి బ్లాక్మెయిల్కు పాల్పడుతున్న నిజామాబాద్ నగరంలోని పోచమ్మగల్లిలో ఉన్న స్కానింగ్ సెంటర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సెంటర్ ఎదుట మహిళా సంఘాలు ధర్నా చేశాయి. అనంతర�
Father and daughter died | నిజామాబాద్ జిల్లాలో(Nizamabad) తీవ్ర విశాదం చోటు చేసుకుంది. ఓకే రోజు తండ్రి, కూతరు మృతి(Father and daughter died) చెందడం పలువురిని కంటతడి పెట్టించింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. బకాయిలు చెల్లించనందున హైకోర్టు ఉత్�
Muslim Voters | మహిళా ఓటర్ల పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు దురుసుగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ముస్లిం మహిళా ఓటర్లు బుర్ఖా ధరించి పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు. బీజేపీ ఎంపీ అభ్యర్థ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ (Lok Sabha Elections) కొనసాగుతున్నది. సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్ కొనసాగనుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
Renuka Chowdhury | నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పట్ల ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుకా చౌదరి మాట్లా�
Meesala Srinivas Rao | నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్పై బీజేపీ నేతలు తిరగబడ్డారు. అరవింద్ చెత్త నా కొడుకు.. వెధవ నా కొడుకు అంటూ బూతు పురాణం అందుకున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా అరవింద�
Road Show | ఉద్యమాల ఊపిరిలూదిన కామారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో జన సునామీ పోటెత్తింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతికి రెండు చోట్ల ప్రజలు ఘనస్వాగతం పలికారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిజామాబాద్ పర్యటనలో ఉండగా, గంటన్నరకుపైగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు వచ్చిన కేసీఆర్ సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్�
Dharmapuri Arvind | త్వరలోనే కాంగ్రెస్ సర్కార్ కూలిపోవడం ఖాయమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జూన్ 4వ తేదీ తర్వాత కాంగ్రెస్ కనుమరగువుతుందని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా �