నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఆన్లైన్ బెట్టింగ్కు పాల్పడుతున్న రెండు అంతర్రాష్ట్ర ముఠాల సభ్యులనుపోలీసులు అరెస్టు చేసి, 34 ద్విచక్రవాహనాలు, రూ.56 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న �
NIZAMABAD | వినాయక నగర్, ఏప్రిల్ 4 : ఈజీ మనీకి అలవాటు పడి యువతను బెట్టింగ్ మహమ్మారికి అలవాటు చేసి భారీగా డబ్బులు దండుకుంటున్న అంతర్ రాష్ట్ర బెట్టింగ్ ముఠాను నిజామాబాద్ పోలీసులు వలవేసి పట్టుకున్నారు. యువతకు డబ్బు�
banswada | బాన్సువాడ రూరల్, ఏప్రిల్ 3 : దొడ్డి కొమురయ్య జయంతిని మండలంలోని తాడ్కోలు గ్రామంలో గురువారం నిర్వహించారు. కురుమ సంఘం భవనంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
nizamabad | మాచారెడ్డి : మాచారెడ్డి మండలంలోని అక్కాపూర్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులకు కాంగ్రెస్ నాయకులు గురువారం సన్న బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. నిరుపేదలందరూ సన్న బియ�
nizamabad | వినాయక్ నగర్, ఏప్రిల్ 2 : నిజామాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం మరో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. రోడ్డు పక్కన జనాలు చూస్తుండగానే ముగ్గురు యువకులు కలిసి మరో యువకుడితో గొడవపడి అతనిపై కత్తితో దాడి చేస
NIZAMABAD | నస్రుల్లాబాద్ ఏప్రిల్ 2: రైతులు తాము పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గమ్మ శ్యామల అన్నారు. నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ ప్రాథమి�
MIZAMABAD | కంఠేశ్వర్, ఏప్రిల్ 02 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్ అంకిత్ అన్నారు.
NIZAMABAD | వినాయక నగర్,ఏప్రిల్ 02: వైన్ షాపులో మద్యం విక్రయిస్తున్న వ్యక్తులకు కత్తి చూపించి బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ, బి రఘుపతి తెలిపారు.
NIZAMABAD COLLECTOR | కంటేశ్వర్, ఏప్రిల్ 02 : జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.
చేతికొచ్చిన పంటలు కండ్ల ముందే ఎండుతుంటే రైతాంగం తల్లడిల్లుతున్నది. బోర్లు ఎత్తిపోయి పొలాలు నోళ్లు తెరుస్తుంటే ఆగమవుతున్నది. చి‘వరి’ తడి కోసం శక్తికి మించి రైతులు తండ్లాడుతున్నారు.
ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగం ఆగమైతున్నది. పంట చేతికి రాకముందే మరో పది రోజుల్లో యాసంగి పంటలకు వారబంధీ తడులు బంద్ చేస్తామన్న ప్రకటనతో ఆందోళన పడుతున్నది. గతేడాది డిసెంబర్లో రూపొందించిన నీటి పంపిణీ ప్రణా�
ముస్లింలకు అత్యంత ప్రీతిపాత్రమైనది రంజాన్ మాసం. 30 రోజులుగా చేపట్టిన దీక్షలు ఆదివారం ముగిశాయి. నేడు (సోమవారం) రంజాన్ పండుగ (ఈదుల్ ఫితర్) జరుపుకోనున్నారు. పండుగ సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఈద్గాల వద్ద ప�
బాసర (Basara) శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారికి దాతలు వెండివీణను బహూకరించారు. నిజామాబాద్ జిల్లాలోని నవ్య భారతి గ్లోబల్ హై స్కూల్ సంస్థ చైర్మన్ క్యాతం శ్రీదేవి సంతోష్ దంపతులు అమ్మవారికి రూ.5 లక్షలతో 4 కేజీల వెండితో