Nizamabad | లంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే నిర్వహిస్తున్న నేపథ్యంలో నిజాంబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో బ్యాలెట్ బాక్సుల(Ballot boxes) నిర్వహణ, మరమ్మతులు బుధవారం ప్రా
MLC Kavitha | కాంగ్రెస్ పాలనతో తెలంగాణ వందేళ్లు వెనక్కి వెళ్లే దుస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. రేవంత్ పాలనతో రాష్ట్రంలో భయంకర రోజులు వచ్చాయన్నారు.
జాతీయంగా నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ టెస్ట్ (గేట్)కు రంగం సిద్ధమయ్యింది. ఫిబ్రవరి 1, 2 15, 16 తేదీల్లో రోజుకు రెండు చొప్పున మొత్తం 8 సెషన్లల్లో పరీక్షలు జరుగుతాయి.
కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని.. ఇప్పుడు గోస పడుతున్నామని, రైతుభరోసా.. రుణమాఫీకి ఆశపడి ఓటేస్తే కాంగ్రెసోళ్లు నట్టేట ముంచారని బీఆర్ఎస్ రైతు అధ్యయన కమిటీ ఎదుట రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. కేసీఆర్ ఉ�
బుస్సాపూర్లో రైతు ముఖాముఖి కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలో రైతు మామిళ్ల నర్సయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఇప్పుడే తెలిసిందని ఫోన్లో వచ్చిన మెస్సేజ్�
రాష్ట్రంలోని అన్నదాతల విశ్వాసం, నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కారు కోల్పోయిందని, అనాథలం అనే భావన రైతుల్లో వచ్చిందని బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ చైర్మన్ సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిప�
ఆత్మహత్య చేసుకున్న ఆ రైతు కుటుంబానికి గత కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబీమాయే ఆదెరవు అయింది. కష్టకాలంలో రూ.5 లక్షల రైతుబీమా సొమ్ము ఆ కుటుంబానికి కొండంత అండగా నిలిచింది. అప్పులు భరించలేక తనువు చాలిం�
పసుపు బోర్డు ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అయితే ఏర్పాటు ప్రకటించిన విధానంపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవాన్ని బీజేపీ కార్యక్రమంలా చేశార
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమార్కులు బరి తెగించారు. అడ్డూ అదుపు లేకుండా ఏడాది కాలంగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వ పెద్దలెవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రజాపాలనలో దో�