Mahadharna | కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మార్చి 11న నిజామాబాద్ ధర్నా చౌక్లో నిర్వహిస్తున్న మహా ధర్నారు విజయవంతం చేయాలని ఆల్ ఇండియా ఐక్య రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శ�
Farmers Protest | పసుపునకు కనీస మద్దతు ధర చెల్లించాలని, దళారుల మోసాలకు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నిజామాబాద్ ప్రధాన బస్టాండ్ వద్ద పసుపు రైతులు మెరుపు ధర్నా చేపట్టారు.
Womens Day | అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో రాణిస్తున్న మహిళలను సన్మానించి, వారిని అభినందించారు.
రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న ఇందూరు నగరంలో అధునాతన భవనాలు, విల్లాలు, అపార్టుమెంట్లు, ఇండ్ల నిర్మాణాలు జోరందుకుంటున్నా యి. ప్రధాన నగరాలకు దీటుగా ప్రగతి సాధిస్తున్నది.
Gold Theft | నిజామాబాద్ బస్టాండ్ నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణికురాలి మెడలోంచి బంగారు మంగళసూత్రం చోరీ జరిగింది. నిజామాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో రఘుపతి తెలిపిన మేరకు
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో నిత్యం ద్విచక్ర వాహనాల సైలెన్సర్లతో శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తూ జనాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. గత చాలా కాలంగా ఈ తంతు కొనసాగుతున్నా దాన్ని పట్ట
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘనవిజయంపై నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల బీజేపీ (BJP) నాయకులు సంబురాలు నిర్వహించారు. తెలంగాణ లో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని బీజేపీ నాయకులు అన్నారు.
Inter Exams | ఇంటర్ పరీక్షలు నిజామాబాద్ జిల్లాలో పకడ్బందీగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని నిర్మల హృదయ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరీక
Nizamabad | నిజామాబాద్లోని జిల్లా వడ్డెర సంఘం భవన ఆవరణలో స్వతంత్ర సమరయోధుడు వడ్డె ఓబన్న విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం బుధవారం జరిగింది. వడ్డెర లేబర్ కాంట్రాక్ట్ కో ఆపరేటివ్ సొసైటీ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఇ
MLC Elections | కరీంనగర్-నిజామాబాద్-మెదక్-ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఆధిక్యం కొనసాగుతోంది. తాజాగా వచ్చిన తొమ్మిదో రౌండ్ ఫలితాల్లో అంజిరెడ్డ