Municipal Commissioner | నిజామాబాద్ పట్టణంలో వ్యాపారస్థులు , ప్రజలు పన్నులు చెల్లించి నగర అభివృద్ధికి తోడ్పడాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని పలు వ్యాపార, వాణిజ్య స
Special Drive | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసులు శుక్రవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఎన్ఫోర్స్మెంట్ వర్క్ లో భాగంగా నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి ఆదేశాల మేరకు నగరంలో శుక్రవారం వాహనాల తనిఖీలు చేపట్�
ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ప్రశాంతంగా ముగిశాయి. పట్టభద్రుల కంటే ఉపాధ్యాయులే ఓటేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపించారు. టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధి�
నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనున్నది. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాలో
పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈనెల 27న నిర్వహించే పోలింగ్ను ప్రశాంతంగా జరిపిం చాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అంకిత్ సూచించారు. బుధవారం బోధన్ పట్టణం లోని పోలింగ్ సామ�
Telecom Member | నిజామాబాద్ టెలిఫోన్ అడ్వయిజరీ కమిటీ సభ్యునిగా తాజుద్దీన్ నియామకం అయ్యారు. భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్(ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్) రెండు ఎమ్మెల్సీ స్థానాలకు, నల్లగొండ, వరంగల్, ఖమ్మం(ఉపాధ్యాయ) ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరుగనున్నది.
Nizamabad | నిజామాబాద్ శివారులోని ఆర్టీసీ కాలనీలో ఓ తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. ఆర్టీసీ డ్రైవర్ డ్యూటీకి వెళ్లిన సమయంలో కొందరు దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి.. ఐదు తులాల బంగారం దోచుకెళ్లారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ (Nizamabad) పట్టణంలో ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, వివిధ సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.
తొమ్మిది నెలలు తల్లి కడుపులో బిడ్డను మోసినట్లుగానే రైతులు తొమ్మిది నెలలు కష్టపడి పసుపు పంట పండిస్తారు. ఎన్నో ఆశలతో పంట తీసుకుని మార్కెట్కు వస్తే ఇక్కడ అంతా సిండికేట్ అయి రైతులను నిండా ముంచుతున్నారని �
తొమ్మిది నెలలు తల్లి కడుపులో బిడ్డను మోసినట్లుగానే రైతులు తొమ్మిది నెలలు కష్టపడి పసుపు పంట పండిస్తారు. ఎన్నో ఆశలతో పంట తీసుకుని మార్కెట్కు వస్తే ఇక్కడ అంతా సిండికేట్ అయి రైతులను నిండా ముంచుతున్నారని �