Rajiv Gandhi | ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి, తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Rajiv Gandhi Hanumanthu) అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం వాడి గ్రామానికి చెందిన సుంకరి నరసయ్య, లక్ష్మీల రెండో కుమారుడు హరీశ్ బోన్ క్యాన్సర్తో (Bone Cancer) తీవ్ర అనారోగ్యంతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐని దుండగలు కారుతో ఢీ కొట్టారు. నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉదయ్
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల సమస్యలపై పరిష్కరించే సత్తా ఉన్న అభ్యర్థిని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి తిరుమలరెడ్డి ఇన్నారెడ్డి కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని �
Dharmapuri Arvind | ఎంపీ అరవింద్ స్థాయికి మించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి విమర్శించారు. కులగణన విషయంలో బీజేపీ వైఖరి ఏంటో తెలపాలని డిమాండ్ చేశారు.
నిఖార్సయిన పట్టభద్రున్ని ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని పట్టభద్రులను నిరుద్యోగుల హక్కుల వేదిక చైర్మన్ అశోక్ కుమార్, ఓయూ విద్యార్థి నేత సుకేశ్ సూచించారు. పట్టభద్రుల సమస్యలు తెలిసిన నిజమైన పట్టభద్రుడు ప్రొఫ�
TUCI | కామ్రేడ్ కర్నాటి యాదగిరి జిల్లాలో రైతు కూలీ సంఘాలు, జీతగాళ్ల సంఘాలు, బీడీ కార్మిక సంఘాలు ఇలా అనేక సంఘాలు ఏర్పాటు చేసి వారి హక్కుల సాధన కొరకు నిరంతరం పోరాటాలు నడిపారని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూ
CPI | కేంద్ర బడ్జెట్ను సవరించడంతో పాటు కులగణనపై త్వరితగతిన కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పి సుధాకర్, బాన్సువాడ నియోజకవర్గ ఇంచార్జ్ దుభాష్ రాములు డిమాండ్ చేశారు.
పదేండ్లు వ్యవసాయాన్ని పండుగలా చేసుకున్న రైతులు..ఏడాది కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యాసంగి సాగుపై ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి పెట్టుబడి సాయం రాక, మరోవైపు సాగునీరు అందక ఆగమాగమవుతున
Bhima Koregaon Case | భీమా కోరేగావ్ అమరులకు నివాళిగా నిర్వహించిన ర్యాలీ కేసును నిజామాబాద్ మొదటి అదనపు జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఖుష్భు ఉపాధ్యాయ్ గురువారం కొట్టివేశారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని నాగాపూర్ గ్రామంలో ట్రాక్టర్ దొంగలను పోలీసులు పట్టుకున్నారు. ఈ నెల 9వ తేదీన జరిగిన ఈ చోరీకి సంబంధించి ముగ్గురు నిందితులతో పాటు ఒక కొనుగోలుదారుడిని అరెస్టు చేసినట్�
Cooking Utensils | నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలంలోని చౌటుపల్లి ఉన్నత పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే వంట పాత్రాలను అందజేశారు.