Kumbh Mela | నిజామాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు అరుదైన సాహసం చేశారు. స్కూటీపై కుంభమేళా యాత్రకు వెళ్లొచ్చారు. కేవలం ఐదు రోజుల్లోనే వీరు తమ యాత్రను పూర్తి చేసుకుని రావడం విశేషం.
పసుపు రైతుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. పేరుకేమో నిజామాబాద్కు పసుపుబోర్డు తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ పెద్దలు మద్దతు ధరను కల్పించడంలో మాత్రం ఘోరంగా వైఫల్యం చెందారు. దీంతో �
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడడం బోధన్, రెంజల్ మండలాల్లో తీవ్ర విషాదం నింపింది. తల్లిదండ్రులతోపాటు కొడుకు విద్యుత్ షాక్తో మృత్యువాత పడిన ఘటన బోధన్ మండలం పెగడపల్లి గ్రామంలో చోటుచేసుక
Crime News | జల్సాల కోసం డబ్బులు సంపాదించేందుకు అడ్డదారులు తొక్కిన వ్యక్తి తన స్నేహితున్ని హతమార్చిన ఘటనను పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి విలేకరుల సమావేశంలో నిందితుడి వివరా�
Left parties Protest | కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ బుధవారం నిజామాబాద్లో వామపక్షాల పార్టీలు నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డులతో ధర్నాచౌక్లో నిరసన తెలిపారు.
Chhatrapati Shivaji | బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో చత్రపతి శివాజీ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హాంగర్గ బీసీ కాలనీలో ఛత్రపతి శివాజీ చౌక్ వద్ద బుధవారం నాడు శివాజీ 395 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఛత్రపతి మహరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించారు.
పసుపు రైతులు ఆందోళనకు దిగారు. కనీస మద్దతు ధర క్వింటాలుకు రూ.15వేలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ మార్కెట్ యార్డు కార్యాలయం ఎదుట మంగళవారం బైఠాయించారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను మో�
Wife Missing | రెండేండ్ల క్రితం లవ్ మ్యారేజ్ చేసుకున్న ఓ వివాహిత.. తన భర్తకు చెప్పపెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అదేదో ఉట్టి చేతులతో వెళ్లలేదు.. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని పరారైంది.
Rajiv Gandhi | ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి, తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు(Rajiv Gandhi Hanumanthu) అధికారులను ఆదేశించారు.