ఎస్సారెస్పీ | ఎస్సారెస్పీలోకి భారీగా ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతుండడంతో రిజర్వాయర్లో నీటిమట్టం గంటగంటకూ పెరుగుతున్నది.
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతున్నది. ఎగువన జోరుగా వర్షాలు కురుస్తుండటంతో వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ప్రస్తుతం జలాశయంలోకి 80,544 క్యూసెక్కుల నీరు వస్తున్నది.
శ్రీరాంసాగర్కు 96వేల క్యూసెక్కుల భారీ వరద | నిజామాబాద్లోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తున్నది. ప్రస్తుతం జలాశయంలోకి 95,761 క్యూసెక్కుల ప్రవాహం వస్తున్నది. ఎగువన విష్ణుపురి రిజర్వాయర్ రెండ�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు| ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు క్రమంగా నిండుతున్నది. వర్షాల కారణంగా జలాశయంలోకి భారీగా వరద నీరు వస్తున్నది. దీంతో ప్�
శ్రీరాంసాగర్| శ్రీరాంసాగర్ జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతున్నది. దీంతో ప్రాజెక్టులోకి 19,629 క్యూసెక్కుల నీరు వస్తున్నది. జలాశయ�
జోరు వానలు| రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వానలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం 6 గంటల వరకు అత్యధికంగా సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంక�
నిజామాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2018, డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఒక్కోటి అమలు చేస్తున్నది. బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే పింఛన్ను డబ�
సీఎం కేసీఆర్ కృషితోనే నిజాంసాగర్లోకి కాళేశ్వర జలాలు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 6.77 టీఎంసీలు..గుత్ప నుంచి ఆరు విడుతలుగా నీటిని విడుదల చేస్తాం నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ�
వేల్పూర్/ఏర్గట్ల, జూలై 5 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు| జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొద్దిగా తగ్గింది. నిన్న ప్రాజెక్టులోకి 3400 క్యూసెక్కులకుపైగా వరద రాగా, ప్రస్తుతం 3133 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 668 క్యూసెక్కుల