ఎడపల్లి (శక్కర్నగర్), ఏప్రిల్ 8 : గ్రామం చిన్నదే అయినా, ఏండ్ల తరబడి నెలకొన్న సమస్యలకు ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో పరిష్కారం లభించింది. దాతలు కూడా సహకారం అందించడంతో ఊహించని రీతిలో అభివృద్ధి పరుగ�
డిచ్పల్లి/ఇందల్వాయి/ధర్పల్లి/వర్ని/మోర్తాడ్/ఏర్గట్ల/ఎడపల్లి (శక్కర్నగర్)/నందిపేట/రెంజల్, ఏప్రిల్ 7: ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని �
ధర్పల్లి, ఏప్రిల్ 7 : కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినో
వేదశాస్త్ర ప్రవర్ధక సభ, శాక్త పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహణ ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా బాధల నుంచి విముక్తి కోసం అథర్వణ వేదయాగం మూడు రోజుల పాటు వేద విద్యార్థులకు చతుర్వేద పరీక్షలు శ్రద్ధానంద్ గంజ్ ఉమామ�
హైదరాబాద్ : కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్ మండలం అవుసులప�
నిజామాబాద్, ఏప్రిల్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిజాంసాగర్ ఆయకట్టు రైతుల కల సాకారం కానున్నది. కొన్నేండ్లుగా భవిష్యత్తు లేక వెలవెలబోతున్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 5: స్వాతంత్య్ర సమరయోధుడు, సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతిని జిల్లా వ్యాప
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 5 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతితో కామారెడ్డి జిల్లా నాగి రెడ్డిపేట్ మండలం మేజర్ వాడీ గ్రామం మెరిసిపోతున్నది. ఉమ్మడి జీపీగా ఉన్న గ్రామం రెండు�
క్రైం న్యూస్ | అనారోగ్యం బారిన పడి కుటుంబ సభ్యులకు భారం కావద్దని వృద్ధ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది.
నిజామాబాద్ | నిజామాబాద్: జిల్లాలోని వేల్పూర్ మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కొత్తపల్లిలో ట్రాక్టర్, బైకు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్రవాహనంపై
సురక్షితంగా బయటపడిన బాలుడు అందరూ నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు మృతులంతా సమీప బంధువులే.. ఇద్దరు పిల్లలను రక్షించేందుకు నదిలోకి దిగిన ఐదుగురు కాపాడే ప్రయత్నంలో నీటిలో చిక్కుకుపోయిన వైనం రెండు కుటుంబాల�
భర్తను, కొడుకులను పోగొట్టుకున్న అభాగ్యురాలు.. భర్తతో కలిసి స్వశక్తితో కుటుంబ పోషణ చేస్తున్న మహిళ పెద్ద దిక్కును, ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన వసంత వరుసకు అక్కాచెల్లెళ్లు.. విధి చేతిలో పావులు.. పోచంపాడ్�