కామారెడ్డిలో ఫీవర్ సర్వే సక్సెస్ l 2 ,19,515 లక్షల ఇండ్లు పూర్తినిజామాబాద్లో చివరి దశకు.. 2,19,602 ఇండ్లకు వెళ్లిన సిబ్బందిఉమ్మడి జిల్లాలో ర్యాపిడ్ సర్వే నిర్వహిస్తున్న 2,006 బృందాలుఇప్పటివరకు లక్షణాలు ఉన్న 11,273 మం
నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం అమ్మ.. ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో.. ఎంత చెప్పినా తక్కువే.. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. తన రక్తమాంసాలు పంచి అమ్మ పునర్జనమ్మనెత్
ధర్పల్లి/ నిజామాబాద్ రూరల్/కోటగిరి/చందూర్/రెంజల్/ఆర్మూర్, మే 7 : రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను తహసీల్దార్ జయంత్రెడ్డి ముస్లిములకు తహసీల్ కార్�
విద్యానగర్, మే 7: ఇంటింటా జ్వర సర్వేలో ఏ ఒక్క ఇల్లు కూడా మిగులొద్దని, ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యులందరి ఆరోగ్య వివరాలు నమోదు చేయాలని కామారెడ్డి కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లా వైద్యాధికా�
నిజామాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్లాంట్ నిర్వాహకులకు ఆదేశం ధర్మారం(బి)లో జ్వర సర్వే పరిశీలన ఇందూరు / డిచ్పల్లి, మే 7: జిల్లాలో ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఏజెన్సీ నిర్వా�
ఉచిత భోజన వితరణ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఖలీల్వాడి, మే 7: జిల్లా కేంద్రంలో కరోనా బాధితులకు అండగా ఉంటానని, వారికి సహాయ సహకారాలు అందించేందుకు టీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని ని�
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు సదాశివనగర్, మే 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి పనులతో అభివృద్ధి బాటలో పయనిస్తోంది సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామం. ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తూ �
నిజాంసాగర్ | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీటి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్టులో రోజు రోజుకూ నీటి మట్టం పెరుగుతూ వస్తున్నదని నీటి పారుదల శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 4: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా నిర్ధారణ పరీక్షలు మంగళవారం నిర్వహించారు. 11 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 55 మందికి
కోటగిరి/ఆర్మూర్, మే 4 : రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిములకోసం సరఫరా చేసిన రంజాన్ కానుకలను స్థానిక నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా సీఎం కేసీఆర
బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు వంద పడకల వైద్యశాలలో 92 ఆక్సిజన్ బెడ్లు కాంట్రాక్ట్ పద్ధతిపై వైద్య సిబ్బంది నియామకం బోధన్, మే 4: మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉన్న జిల్లాలోని అనేక గ్�
నకిలీ మందులు అమ్మితే కటకటాల పాలే.. ఇప్పటికే పలు దవాఖానల్లో తనిఖీల్లో నిమగ్నమైన జిల్లా యంత్రాగం అధిక బిల్లులు వసూలు చేసిన దవాఖానలకు నోటీసులు జారీ రెమ్డెసివర్ ఇంజక్షన్ల వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టి�