పరిస్థితి చేయిదాటుతున్నా కనిపించని జాగ్రత్తలు భౌతిక దూరం, మాస్కులు పెట్టుకోకుండానే సంచారం కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణాలివే… పనిచేసే ప్రాంతాల్లో కొవిడ్ 19 నిబంధనలు బేఖాతరు నిజామాబాద్, ఏప్�
ఖలీల్వాడి, విద్యానగర్, ఏప్రి ల్ 19: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు వందల సం ఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం మొత్తం 1372 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 460 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. �
ఆర్మూర్, ఏప్రిల్ 19 : ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రభుత్వ దవాఖానల్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పట్టణంల
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 19 : జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విస్తరిస్తున్నది. పల్లెల్లో సైతం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ దవాఖానలు, పీహె�
రాష్ట్రంలో| రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 5 వేలకుపైగా నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 4 వేలకు తగ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు న�
వెల్దుర్తి, ఏప్రిల్ 18: కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పదమూడో రోజూ ఆదివారం పరుగులు తీశాయి. హల్దీవాగులోకి బిరబిరా వస్తున్న గోదావరి జలాలతో చెక్డ్యామ్లు నిండుతున్నాయి. 13వ
మోర్తాడ్, ఏప్రిల్ 18: ఇదో లక్కీ లాటరీలాగానే అనిపిస్తుంది.. కానీ ప్రతిరోజూ వేలరూపాయలను కోల్పోయేలా చేస్తుంది. అదే మట్కా. దీనికి జనం బానిసలవుతున్నారు.సంపాదించిందంతా దీంట్లోనే తగలేస్తున్నారు. లాటరీ నాకు తగల
శక్కర్నగర్, ఏప్రిల్ 18: బోధన్ పట్టణంలో ఆదివారం నిర్వహించిన కొవిడ్ నిర్ధారణ పరీక్షల్లో 102 మందికి పాజిటివ్గా నిర్దారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో 113మందికి పర�
డిచ్పల్లి, ఏప్రిల్ 18: ఇందల్వాయి మండల కేంద్రంలోని సీతారామ చంద్రస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. గతేడాది కరోనా మహమ్మారి వ్యాప్తికారణంగా ఉత్సవాలను ఆలయ నిర్వాహకులే సాదాసీదాగా నిర్వహించారు. ఈ ఏడా�
పరిహారం అందేలా చూస్తా | అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చూస్తానని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మాస్కు | మాస్కులు ధరించడమే శ్రీరామ రక్ష. చేతులు ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ.. ఇంట్లో కూడా మాస్క్ ధరించాలి. చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి అని మంత్రి వేముల సూచించారు.