వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో బీజేపీ కొత్త ఎత్తుగడ ఎంపీ ధర్మపురి అర్వింద్కు అనుకూలంగా అబద్ధపు రాతలు నిజామాబాద్, ఏప్రిల్ 16, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పసుపు బోర్డు ఏర్పాటు ఇందూరు రైతుల చిరకాల వాంఛ. ర�
వెల్దుర్తి, ఏప్రిల్ 16 : తెలంగాణ ప్రాంత రైతుల దశదిశను రాష్ట్ర సర్కారు మార్చిందని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మం డల పరిధిలోని హకీంపేట గ్రామ శివారులో ఉన్న హల్దీవాగు ప్రాజెక్టు
వేసవి తాపాన్ని తీర్చుతున్న కర్బూజా ఎన్నో పోషకాలకు తోడు ఔషధ విలువలూ సొంతం ఉమ్మడి జిల్లాలో విరివిగా అమ్మకాలు విద్యానగర్, ఏప్రిల్ 16 :ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చక
మంత్రి వేముల | టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతున్నది. తాజాగా జిల్లాలోని బాల్కొండ మండలానికి చెందిన కాంగ్రెస్ నాయకులు మాజీ వైస్ ఎంపీపీ సీహెచ్ కిషన్, తోట గంగాధర్, భూమయ్య, మండల పద్మశాలీ సంఘం అధ్యక్షుడు మధ�
కరోనా కేసులు| రాష్ట్రంలో కొత్తగా 3037 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు మరో ఎనిమిది మంది బాధితులు మరణించగా, 897 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 3,37,775కు చ�
ఉమ్మడి జిల్లాలో షురూ అయిన అక్రమ వ్యవహారంగతేడాది కామారెడ్డిలో పోలీసు శాఖను కుదిపేసిన వైనంబంతిబంతికో రేటు… ఉభయ జిల్లాలో నిఘా పెట్టని పోలీసులుఅప్పుల్లో కూరుకుపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్న యువతపట్టణా�
జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలుమాస్క్ ధరించని వారికి రూ.వెయ్యి జరిమానాకొవిడ్-19 నియంత్రణపై పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిజామాబాద్ సిటీ, ఏప్రిల్ 14: కరోనా సెకండ్ వేవ్ తీవ్రత జిల్లాలో అధికంగా ఉంది.
నిజాంసాగర్, ఏప్రిల్ 14: కాళేశ్వరం నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు ఈనెల 6న సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఆ నీరు మరో వారం రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి చేరుతుందని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తె
నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 14 : పల్లెప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం ఆత్మకూర్ గ్రామం ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల�
శ్మశానవాటికలో క్షుద్ర పూజలు | నిజామాబాద్ జిల్లా ఆర్మూల్ మండలం రాజారామ్ నగర్లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గ్రామశివారులోని శ్మశానవాటికలో దంపతులు క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమని
కరోనా హెల్ప్లైన్ ఏర్పాటు | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సలహాలు, సూచనలు అందించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లాలోకి ప్రవేశించిన గోదావరి జలాలు ఇప్పటి వరకు నిండిన నాలుగు చెరువులు, 12 చెక్డ్యామ్లు ఆనందంలో రైతులు..పలుచోట్ల సంబురాలు వారం రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరే అవకాశం వర్గల్/తూప్రాన్ ర
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 11: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా టెస్టులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ టీకాలు వేస్త�