నాగిరెడ్డిపేట్, ఏప్రిల్ 5 :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లె ప్రగతితో కామారెడ్డి జిల్లా నాగి రెడ్డిపేట్ మండలం మేజర్ వాడీ గ్రామం మెరిసిపోతున్నది. ఉమ్మడి జీపీగా ఉన్న గ్రామం రెండు�
క్రైం న్యూస్ | అనారోగ్యం బారిన పడి కుటుంబ సభ్యులకు భారం కావద్దని వృద్ధ దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలోని కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో చోటు చేసుకుంది.
నిజామాబాద్ | నిజామాబాద్: జిల్లాలోని వేల్పూర్ మండంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని కొత్తపల్లిలో ట్రాక్టర్, బైకు ఢీకొన్నాయి. దీంతో ద్విచక్రవాహనంపై
సురక్షితంగా బయటపడిన బాలుడు అందరూ నిజామాబాద్ జిల్లా వాస్తవ్యులు మృతులంతా సమీప బంధువులే.. ఇద్దరు పిల్లలను రక్షించేందుకు నదిలోకి దిగిన ఐదుగురు కాపాడే ప్రయత్నంలో నీటిలో చిక్కుకుపోయిన వైనం రెండు కుటుంబాల�
భర్తను, కొడుకులను పోగొట్టుకున్న అభాగ్యురాలు.. భర్తతో కలిసి స్వశక్తితో కుటుంబ పోషణ చేస్తున్న మహిళ పెద్ద దిక్కును, ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన వసంత వరుసకు అక్కాచెల్లెళ్లు.. విధి చేతిలో పావులు.. పోచంపాడ్�
ఆర్మూర్, ఏప్రిల్ 2 : పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి హామీని తుంగలో తొక్కిన ఎంపీ ధర్మపురి అర్వింద్ వెంటనే తన పదవికి రాజీనామా చేసి రైతులతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని రైతు ఐక్యకార్యాచరణ కమి�
భానుడి ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ప్రజలు ఉపశమన చర్యలు సిద్ధమవుతున్నారు. పలువురు పాతకూలర్లకు మరమ్మతులు చేయిస్తుండగా కొందరు కొత్తవి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వ్యాపారుల�
భీమ్గల్, ఏప్రిల్ 1: భీమ్గల్ మండలంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం బిజీబిజీగా గడిపారు. పలు మండలాల్లో అభివృద్ధి కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. మండలంలోని జాగిర్యాల్లో రూ.ఐదు లక్షలతో నిర్మించి�
శానిటేషన్ వ్యవస్థ మరింత మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.