కోటగిరి, ఏప్రిల్ 11 :మనిషి దైనందిన జీవితంలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఉరుకుల పరుగుల జీవన గమనంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆహారపు ఆలవాట్లత�
చందూర్, ఏప్రిల్ 11 :నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని కారేగాం తండా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. మురికి కూపాలుగా మారిన �
నిజాంసాగర్/ ఎల్లారెడ్డిరూరల్/ తాడ్వాయి/ బిచ్కుంద/ మద్నూర్/నాగిరెడ్డిపేట్/రామారెడ్డి/ బీర్కూర్/బీబీపేట్/ ఏప్రిల్ 10 : జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులను వైద్య సిబ్బంది విస్తృతంగా నిర్వహిస�
ఉమ్మడి జిల్లాలో వేగంగా వైరస్ వ్యాప్తి ఒక్కరోజే 660 కరోనా కేసులు నమోదు కామారెడ్డిలో 464.. నిజామాబాద్లో 196 నవోదయలో కొవిడ్ కలకలం! 13 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు పాజిటివ్ కొనసాగుతున్న నిర్ధారణ పరీక్షలు విద
నిజామాబాద్| నిజామాబాద్: జిల్లాలోని ఇంద్రాపూర్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఇంద్రాపూర్ సమీపంలో సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తిని మొరం టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందా�
పొరుగున నాందెడ్ జిల్లా లాక్డౌన్తో సరిహద్దులో కలవరం స్వస్థలాలకు వెళ్లిపోయే దిశగా వలస కూలీలు మహారాష్ట్రతో పాటు యూపీ, బీహార్లకు వెళ్లిపోతున్న వలస కార్మికులు ఫలితంగా మూతపడుతున్న చిన్న తరహా వ్యాపారాల�
డిచ్పల్లి, ఏప్రిల్ 8 : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)తో దక్షిణ మధ్య రైల్వే అనుసంధానం వ్యాపారులతోపాటు నిరుద్యోగ యువతకు వరంలా మారింది. డిచ్పల్లి ప్రాంత వాసుల నాలుగు దశాబ్దాల కల నెరవేరింది. డిచ్�
ఎడపల్లి (శక్కర్నగర్), ఏప్రిల్ 8 : గ్రామం చిన్నదే అయినా, ఏండ్ల తరబడి నెలకొన్న సమస్యలకు ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో పరిష్కారం లభించింది. దాతలు కూడా సహకారం అందించడంతో ఊహించని రీతిలో అభివృద్ధి పరుగ�
డిచ్పల్లి/ఇందల్వాయి/ధర్పల్లి/వర్ని/మోర్తాడ్/ఏర్గట్ల/ఎడపల్లి (శక్కర్నగర్)/నందిపేట/రెంజల్, ఏప్రిల్ 7: ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని �
ధర్పల్లి, ఏప్రిల్ 7 : కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినో
వేదశాస్త్ర ప్రవర్ధక సభ, శాక్త పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహణ ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనా బాధల నుంచి విముక్తి కోసం అథర్వణ వేదయాగం మూడు రోజుల పాటు వేద విద్యార్థులకు చతుర్వేద పరీక్షలు శ్రద్ధానంద్ గంజ్ ఉమామ�
హైదరాబాద్ : కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్ మండలం అవుసులప�
నిజామాబాద్, ఏప్రిల్ 5, (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నిజాంసాగర్ ఆయకట్టు రైతుల కల సాకారం కానున్నది. కొన్నేండ్లుగా భవిష్యత్తు లేక వెలవెలబోతున్న నిజాంసాగర్ ప్రాజెక్టుకు �
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 5: స్వాతంత్య్ర సమరయోధుడు, సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం అలుపెరుగని కృషి చేసిన సంఘ సంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ జయంతిని జిల్లా వ్యాప