మూడో రోజూ కొనసాగిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం గ్రామాల్లో ‘ప్రగతి’ పండుగ వాతావరణం మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 3 : జిల్లావ్యాప్తంగా మూడో రోజైన శనివారం పల్లె, ప�
ట్యాంకర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. | ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టింది.
శ్రీరాంసాగర్| గోదావరి నదికి క్రమంగా వరద పెరుగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో నదిలోకి నీరు వచ్చిచేరుతున్నది. దీంతో జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్ర
సికింద్రాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మృతిచె
డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ఎంపీకి సవాల్ వేల్పూర్, జూన్ 29 : ‘పసుపు బోర్డు ఏ మైంది.. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని రైతులు అడిగితే గుండాల�
పీఏసీఎస్లలో భారీగా నిల్వలు అవసరానికి తగ్గట్లుగా యంత్రాంగం ఏర్పాట్లు 89 సహకార సంఘాల్లో సరఫరాకు సంసిద్ధం రైతులకు ఇబ్బందులు లేకుండా సర్కారు చర్యలు నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వాసకాలం స�
తాళ్లరాంపూర్లో అడ్డుకున్న రైతులు అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి ఏర్గట్ల, జూన్ 28: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్�
హరితహారం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చ అభివృద్ధి పనులపై తీర్మానం దోమకొండ/నస్రుల్లాబాద్/బీబీపేట్/బీర్కూర్/నిజాంసాగర్/పిట్లం/బాన్సువాడ రూరల్/తాడ్వాయి, జూన్ 26 : దోమకొండ మండల
ఇందల్వాయి, జూన్ 25 : తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముగింట్లోకి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఐడీసీఎంఎస్ చైర
ఎస్సారెస్పీ | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉందన్నారు.
నిజామాబాద్ జిల్లా | నవీపేట మండలం మల్లేశ్వరం గ్రామంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున కొండూరు సాయిలు అనే వ్యక్తి తన నివాసం పక్కన
వ దంపతుల ఆత్మహత్యాయత్నం | నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెళ్లయి నిండా 10 రోజులు గడవకముందే పురుగుల మందు తాగి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు.
కమ్మర్పల్లి/ఏర్గట్ల/ఆర్మూర్/నందిపేట్ రూరల్: జూన్ 20 : కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వనదేవత, పోచమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానలు కురవాలని, గ్రామస్�