ఎస్సారెస్పీ | జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్లోకి ఎగువ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో పూర్తిగా నిలిచిపోయిందని ఏఈఈ వంశీ తెలిపారు. ప్రాజెక్ట్ నీటిమట్టం నిలకడగా ఉందన్నారు.
నిజామాబాద్ జిల్లా | నవీపేట మండలం మల్లేశ్వరం గ్రామంలో కత్తిపోట్లు కలకలం సృష్టించాయి. మంగళవారం తెల్లవారుజామున కొండూరు సాయిలు అనే వ్యక్తి తన నివాసం పక్కన
వ దంపతుల ఆత్మహత్యాయత్నం | నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెళ్లయి నిండా 10 రోజులు గడవకముందే పురుగుల మందు తాగి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు.
కమ్మర్పల్లి/ఏర్గట్ల/ఆర్మూర్/నందిపేట్ రూరల్: జూన్ 20 : కమ్మర్పల్లి మండలంలోని ఉప్లూర్లో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో వనదేవత, పోచమ్మకు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వానలు కురవాలని, గ్రామస్�
హైదరాబాద్, జూన్ 19 ( నమస్తే తెలంగాణ): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పలు చెరువుల అభివృద్ధి, నూతన చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.172 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (నీట
బిడ్డలకు మొదటి హీరో తండ్రే! నడక, నడత నేర్పేదీ ఆయనే.. నేడు ఫాదర్స్ డే బాన్సువాడ రూరల్, జూన్19:నాన్న అను రెండు అక్షరాలు మరుపురాని మధుర క్షణాలు.. ఈ రెండక్షరాల పదంలో వ్యక్తి జీవితం మొత్తం దాగి ఉంది. ప్రతి ఒక్కరి
లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేత నేటి నుంచి తెరుచుకోనున్న మార్కెట్లు అన్లాక్లోనూ ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్న నిపుణులు కమ్మర్పల్లి, జూన్ 19: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభు త్వం మే 12వ తేదీ నుంచి �
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాను దాదన్నగారి కళ్యాణ్రావు(25) ప్రమాదంలో మృతిచెందాడు. కళ్యాణ్ ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పంజాబ్లోని పట్ట�
డిచ్పల్లి, జూన్ 15: ప్రభుత్వ పాలనాశాస్త్రం పరిపాలనకు దిక్సూచి వంటిదని టీయూ వీసీ రవీందర్గుప్తా అన్నారు. టీయూలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పాలనాశాస్త్రంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత�