మే 1 నుంచి వయోజనులకు టీకా ఏర్పాట్లు చేస్తున్న వైద్య ఆరోగ్యాధికారులు కామారెడ్డి జిల్లాలో 30 వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రతి కేంద్రంలో 125 మందికి టీకా రద్దీని బట్టి వ్యాక్సినేషన్ పెంచే అవకాశం! విద్యానగర్, ఏ�
నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 27: నిజామాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు మంగళవారం నిరాడంబరంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మ ధ్య అభిషేకం, అర్చన,
జక్రాన్పల్లి, ఏప్రిల్ 27 : పార్కు లు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేవి పట్టణాలు, నగరాలు. అందులోని రకరకాల పూలు, పండ్ల మొక్కలు, పచ్చికబయళ్లు ప్రజలకు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పల్లెప్ర�
మలిదశ పోరాటంలో ఉద్యమ దిక్సూచిగా మోతె స్వరాష్ట్రం కోసం 2001 ముడుపు కట్టి.. 2014లో చెల్లించుకున్న కేసీఆర్ గులాబీ పార్టీకి తొలి జడ్పీ చైర్మన్ను అందించిన ఘనత కమ్మర్పల్లి/వేల్పూర్, ఏప్రిల్ 26 : ఉద్యమ నాయకుడు కల�
బోధన్ ప్రభుత్వ దవాఖానలో విజయవంతంగా నిత్యాన్నదానం రోగులు, సహాయకుల ఆకలి తీరుస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంకల్పం బోధన్, ఏప్రిల్ 25: ఒక రోజో, రెండు రోజులో కాదు.. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ దవా�
పరిస్థితి చేయిదాటుతున్నా కనిపించని జాగ్రత్తలు భౌతిక దూరం, మాస్కులు పెట్టుకోకుండానే సంచారం కరోనా సెకండ్ వేవ్ ఉధృతికి ప్రధాన కారణాలివే… పనిచేసే ప్రాంతాల్లో కొవిడ్ 19 నిబంధనలు బేఖాతరు నిజామాబాద్, ఏప్�
ఖలీల్వాడి, విద్యానగర్, ఏప్రి ల్ 19: ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు వందల సం ఖ్యలో నమోదవుతున్నాయి. సోమవారం మొత్తం 1372 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 460 పాజిటివ్ కేసులు నమోదయ్యా యి. �
ఆర్మూర్, ఏప్రిల్ 19 : ప్రస్తుతం హెల్త్ ఎమర్జెన్సీ కొనసాగుతోందని, ప్రభుత్వ దవాఖానల్లో కరోనా బాధితులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన పట్టణంల
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 19 : జిల్లాలో కరోనా మహమ్మారి రోజురోజుకూ మరింత విస్తరిస్తున్నది. పల్లెల్లో సైతం పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ దవాఖానలు, పీహె�
రాష్ట్రంలో| రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 5 వేలకుపైగా నమోదవగా, ఆదివారం ఆ సంఖ్య 4 వేలకు తగ్గింది. రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 4009 కరోనా పాజిటివ్ కేసులు న�
వెల్దుర్తి, ఏప్రిల్ 18: కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు పదమూడో రోజూ ఆదివారం పరుగులు తీశాయి. హల్దీవాగులోకి బిరబిరా వస్తున్న గోదావరి జలాలతో చెక్డ్యామ్లు నిండుతున్నాయి. 13వ
మోర్తాడ్, ఏప్రిల్ 18: ఇదో లక్కీ లాటరీలాగానే అనిపిస్తుంది.. కానీ ప్రతిరోజూ వేలరూపాయలను కోల్పోయేలా చేస్తుంది. అదే మట్కా. దీనికి జనం బానిసలవుతున్నారు.సంపాదించిందంతా దీంట్లోనే తగలేస్తున్నారు. లాటరీ నాకు తగల