కొడుకు హత్య | వేధింపులు భరించలేక తండ్రి కొడుకును హత్య చేసిన సంఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని రెండో టౌన్ పోలీస్
నిజామాబాద్ | భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగేపూర్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై రవీందర్ తెలిపిన వివరాలు ఇలా
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.6 కోట్లతో నిర్మాణం చురుకుగా కొనసాగుతున్న పనులు ఇప్పటికే 80 శాతం పూర్తి మరో రెండు నెలల్లో అందుబాటులోకి భవనం హర్షం వ్యక్తంచేస్తున్న జిల్లావాసులు ప్రభుత్వ కార్యక్రమాలకు తప్ప�
రాజ్యసభలో ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి ఆర్మూర్, ఆగస్టు 5 : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కాలుష్య నియంత్రణ చట్టం లో సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజ్యసభ సభ్యుడు కేఆర్. సురేశ్రెడ్డి కోరారు. రాజ్యసభలో
సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ పథకానికి దండిగా దరఖాస్తులు రజక, నాయీబ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకానికి విశేష స్పందన ఉమ్మడి జిల్లాలో సుమారు 4వేల సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్లు ఇప్పటి వరకు 2,323 దరఖాస్
నవీపేట, ఆగస్టు 3: హరితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అవెన్యూ ప్లాం టేషన్ను వారం రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా పేర్కొ న్నారు. నవీపేట మండలంలో
హరితహారం లక్ష్యం 15లోగా పూర్తి చేయాలి కలెక్టర్ నారాయణరెడ్డి ఇందూర్, ఆగస్టు 3: ఆరు రకాల ధీర్ఘకాలికవ్యాధులకు సంబంధించి జిల్లాలో మంగళవారం నుంచి చేపడుతున్న హెల్త్వీక్ సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర�
శ్రీరాంసాగర్ | స్నేహితుల దినోత్సవం రోజే నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాల్కొండ మండలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో సరదాగా స్నానానికి వెళ్లిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు గల్లంతయ్యారు.
హైదరాబాద్ : మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ఓ పొలిటికల్ టూరిస్ట్ అని పలువురు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నారు. యాష్కీకి సబ్జెక్ట్ తక్కువ, సౌండ్ ఎక్కువ అని ఎద్దేవా చేశారు. పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ.జ�
ఎస్సారెస్పీ దిగువన నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ సమీపంలో గోదావరి తీరాన ఉన్న సాంబయ్య ఆశ్రమంలో చిక్కుకున్న ఏడుగురు స్వాములను ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ బృందం రక్షించింది. మంచిర్యాల జిల్లా హాజీప�
మంత్రి ప్రశాంత్ రెడ్డి | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో మోతే, అక్లూర్, భీమ్గల్ ముచ్కూర్లలో భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులను, పంటలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల �