నిజామాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : 2018, డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఒక్కోటి అమలు చేస్తున్నది. బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే పింఛన్ను డబ�
సీఎం కేసీఆర్ కృషితోనే నిజాంసాగర్లోకి కాళేశ్వర జలాలు అలీసాగర్ లిఫ్ట్ ద్వారా 6.77 టీఎంసీలు..గుత్ప నుంచి ఆరు విడుతలుగా నీటిని విడుదల చేస్తాం నీటిపారుదల సలహా బోర్డు సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ�
వేల్పూర్/ఏర్గట్ల, జూలై 5 : సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఇతర పార్టీ నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు- భవనాలు, గృహనిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు| జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొద్దిగా తగ్గింది. నిన్న ప్రాజెక్టులోకి 3400 క్యూసెక్కులకుపైగా వరద రాగా, ప్రస్తుతం 3133 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 668 క్యూసెక్కుల
మూడో రోజూ కొనసాగిన పల్లె, పట్టణ ప్రగతి, హరితహారం గ్రామాల్లో ‘ప్రగతి’ పండుగ వాతావరణం మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు, అధికారులు నమస్తే తెలంగాణ యంత్రాంగం, జూలై 3 : జిల్లావ్యాప్తంగా మూడో రోజైన శనివారం పల్లె, ప�
ట్యాంకర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. | ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టింది.
శ్రీరాంసాగర్| గోదావరి నదికి క్రమంగా వరద పెరుగుతున్నది. ఎగువన వర్షాలు కురుస్తుండటంతో నదిలోకి నీరు వచ్చిచేరుతున్నది. దీంతో జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 20 వేల క్యూసెక్కుల నీరు వస్తున్నది. ప్ర
సికింద్రాబాద్ : నగరంలోని బోయిన్పల్లిలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నం చేసింది. ఇద్దరు కుమార్తెలతో సహా దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో తల్లి, పెద్ద కుమార్తె మృతిచె
డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేశ్రెడ్డి అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమని ఎంపీకి సవాల్ వేల్పూర్, జూన్ 29 : ‘పసుపు బోర్డు ఏ మైంది.. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీ ని నెరవేర్చాలని రైతులు అడిగితే గుండాల�
పీఏసీఎస్లలో భారీగా నిల్వలు అవసరానికి తగ్గట్లుగా యంత్రాంగం ఏర్పాట్లు 89 సహకార సంఘాల్లో సరఫరాకు సంసిద్ధం రైతులకు ఇబ్బందులు లేకుండా సర్కారు చర్యలు నిజామాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వాసకాలం స�
తాళ్లరాంపూర్లో అడ్డుకున్న రైతులు అన్నదాతలపై బీజేపీ కార్యకర్తల దాడి ఏర్గట్ల, జూన్ 28: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ఎంపీ అర్వింద్కు చేదు అనుభవం ఎదురైంది. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్�
హరితహారం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చ అభివృద్ధి పనులపై తీర్మానం దోమకొండ/నస్రుల్లాబాద్/బీబీపేట్/బీర్కూర్/నిజాంసాగర్/పిట్లం/బాన్సువాడ రూరల్/తాడ్వాయి, జూన్ 26 : దోమకొండ మండల
ఇందల్వాయి, జూన్ 25 : తెలంగాణ ప్రభుత్వం ప్రజల ముగింట్లోకి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద ఐడీసీఎంఎస్ చైర