ఉచిత భోజన వితరణ వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా ఖలీల్వాడి, మే 7: జిల్లా కేంద్రంలో కరోనా బాధితులకు అండగా ఉంటానని, వారికి సహాయ సహకారాలు అందించేందుకు టీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుందని ని�
హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు సదాశివనగర్, మే 7: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి పనులతో అభివృద్ధి బాటలో పయనిస్తోంది సదాశివనగర్ మండలం అమర్లబండ గ్రామం. ప్రభుత్వ పథకాలను పక్కాగా అమలు చేస్తూ �
నిజాంసాగర్ | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి కాళేశ్వరం నీటి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్టులో రోజు రోజుకూ నీటి మట్టం పెరుగుతూ వస్తున్నదని నీటి పారుదల శాఖ ఏఈ శివకుమార్ తెలిపారు.
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 4: బోధన్ పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో కరోనా నిర్ధారణ పరీక్షలు మంగళవారం నిర్వహించారు. 11 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 55 మందికి
కోటగిరి/ఆర్మూర్, మే 4 : రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముస్లిములకోసం సరఫరా చేసిన రంజాన్ కానుకలను స్థానిక నాయకులు మంగళవారం పంపిణీ చేశారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా సీఎం కేసీఆర
బోధన్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్య సేవలు వంద పడకల వైద్యశాలలో 92 ఆక్సిజన్ బెడ్లు కాంట్రాక్ట్ పద్ధతిపై వైద్య సిబ్బంది నియామకం బోధన్, మే 4: మహారాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉన్న జిల్లాలోని అనేక గ్�
నకిలీ మందులు అమ్మితే కటకటాల పాలే.. ఇప్పటికే పలు దవాఖానల్లో తనిఖీల్లో నిమగ్నమైన జిల్లా యంత్రాగం అధిక బిల్లులు వసూలు చేసిన దవాఖానలకు నోటీసులు జారీ రెమ్డెసివర్ ఇంజక్షన్ల వినియోగంపై ప్రత్యేక నిఘా పెట్టి�
నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 3: జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతున్నది. కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు కూడా సోమవారం వైద్య సిబ్బంది విస్తృతంగా నిర్వహించారు. భీమ్గల్లోని ప్రాథమిక ఆరోగ్య క
జిల్లాలో 950 లకు పైగా వివాహాలపై ప్రభావం అయోమయంలో తల్లిదండ్రులు ఇప్పటికే పూర్తయిన అడ్వాన్స్ బుకింగ్స్ కోటగిరి, మే 3:ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారీ ప్రతి అంశంపై ప్రభావం చూపుతున్నది. ఈక్రమంలో వివ�
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక బంతి,చామంతి పూలసాగులో ముందున్న మాక్లూర్ రైతులు అర ఎకరంలోనే అద్భుతాలు సాధిస్తున్న వైనం మాక్లూర్ మండల పరిధిలోని మాదాపూర్, గుత్ప, రామచంద్రాపల్లి, మాక్లూర్ గ్�
పరస్పర దాడుల్లో ఐదుగురికి తీవ్రగాయాలు 9 మందిపై హత్యాయత్నం కేసు నిజామాబాద్ జిల్లాలో ఘటన నవీపేట, మే 1: బర్రెదూడ పోయిందంటూ తాగివచ్చి అల్లుడితో ఘర్షణకు దిగటం పరస్పర దాడులకు దారితీసింది. దాడిలో కత్తులు, కర్రల
ఇద్దరు మృతి| జిల్లాలోని చందూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం చందూరు శివారులో వ్యాను, కారు ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా, మరొకరు గాయపడ్డారు.