నవీపేట, మార్చి 29:రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో నిజామాబాద్ జిల్లాలోని నవీపేట గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. గ్రామం మధ్యలో నుంచి బాసర రోడ్డు పనులు పూర్తి కావడంతో గ్రా
ఎల్లారెడ్డి, మార్చి 28: గ్రామాల అభివృద్ధికి అంకితమై పని చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రభుత్వం వేతనాల పెంపు ప్రకటనతో ఆనందంతో ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా పని చేస్తున్న వారి సే�
రెండు నెలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన మొదలైంది. దీనిని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. కరోనా కాలంలో విద్యార్థులక
బీబీపేట్, మార్చి 28: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పల్లెప్రగతితో గ్రామాలు నందనవనాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వం అందజేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకొని అభివృద్ధిలో దూసుకుపోతున్న
నిజామాబాద్ రూరల్, మార్చి 28 : నిజామాబాద్ రూరల్ మండలంలో పన్ను వసూళ్ల ప్రక్రియ జోరుగా సాగుతున్నది. గ్రామ పంచాయతీల పాలకవర్గ సభ్యు లు, సిబ్బంది పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా పంచాయతీ అధిక�
నిజాంసాగర్, మార్చి 28: మండలంలోని ఒడ్డేపల్లి కోమలంచ గ్రామాల శివారులో మంజీరానది పరీవాహక ప్రాంతంలో నిర్మించనున్న నాగమడుగు ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, నీటి పారుదల శాఖ సీఈ
యువ జంట ఆత్మహత్య | నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం సికింద్రాపూర్లో విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామశివారులో పురుగుల మందు తాగి యువ జంట ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్ : కార్ల విక్రయం పేరుతో మోసాలు చేస్తున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. నిజామాబాద్ వాసి శ్రీకాంత్తో పాటు భోపాల్కు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తక్కువ ధరకు కార్లు అమ్ముతా
హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సీఎం కేసీఆర్ 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించారు. దీంతో ఉద్యోగ సంఘాలు ఆనందం వ్యక్తంచేశాయి. హైదరాబాద్లోని టీఎన్జీవో కార్యాలయంలో, బీఆర్కే
హైదరాబాద్: పసుపు బోర్డుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేని నిజామాబాద్ ఎంపీ అర్వింద్పై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన వ
న్యూఢిల్లీ: నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటుపై కమలనాథులు యూ టర్న్ తీసుకున్నారు. బోర్డును సాధిస్తామంటూ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లుదండుకున్న బీజేపీ నేతలు అసలు బోర్డులెందుకు..అలాంటివి ఏర్పాటు చేస�
హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఓ వ్యక్తి తన అభిమానాన్ని చాటుకున్నారు. కవిత పుట్టినరోజు సందర్భంగా నిజామాబాద్కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయిప్రసాద్.. కవితకు జన్మదిన శు�
నిజామాబాద్ : ఇందల్వాయి మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్లో శుక్రవారం ఓ నాగుపాము కలకలం సృష్టించింది. ఠాణా ఆవరణలోకి వచ్చిన పామును సిబ్బంది గమనించి ఎస్సైకి, తిర్మన్పల్లి గ్రామానికి చెందిన స్నేక్ ఫ్రెండ్