ఇందూరు: రాష్ట్రస్థాయి సెపక్తక్రా సీనియర్ టోర్నీలో నిజామాబాద్ జిల్లా మహిళా జట్టు రెండవ స్థానం సాధించింది. హైదరాబాద్లోని ఛాదర్ఘాట్ విక్టరీ ప్లే గ్రౌండ్లో బుధవారం కొనసాగిన 8వ రాష్ట్రస్థాయి సెపక్
నిజామాబాద్ సిటీ: మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ట్రైనీ ఐఏఎస్ మకరందు అన్నారు. బుధవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజినీర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్ర
అంతరాష్ట్ర రహదారి | జిల్లాలోని రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నది ప్రవాహం లో మునిగి పోయిన అంతరాష్ట్ర రహదారి గురువారం ఉదయం కాసింత పైకి తేలింది.
Nizamabad | చిరుత దాడిలో లేగదూడ మృతి | నిజామాబాద్ జిల్లాలో చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. ఇందల్వాయి మండలం మెంగ్యానాయక్ తండాలో గురువారం ఈ ఘటన చోటు చేసుకున్నది.
గోదారమ్మ | ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది పరవళ్లు తొక్కుతున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల్లోకి వరద ప్రవాహం పోటెత్తింది.
Sri Ramsagar Dam | శ్రీరాంసాగర్కు పోటెత్తుతున్న వరద.. 16 గేట్లు ఎత్తివేత | నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పోటెత్తుతున్నది. గోదావరి ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస
Sheep | నిజామాబాద్ జిల్లాలో ఓ గొర్రె రెండు తలల పిల్లకు జన్మనిచ్చింది. జక్రాన్పల్లి మండల కేంద్రానికి చెందిన తొగరి లక్ష్మణ్కు గొర్రెల మంద ఉంది. ఈ మందలోని ఓ గొర్రె ప్రసవించింది. ఆ గొర్రెకు పుట్�
Sriramsagar Dam | శ్రీరాంసాగర్కు వరద.. ఎనిమిది గేట్ల ఎత్తివేత | నిజామాబాద్ జిల్లాలో గోదావరి ఎగువన భారీ వర్షాలు కురిశాయి. దీంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం డ్యామ్కు 24,150 క్యూసెక్కుల
sanitation | పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటామని డిప్యూటీ డీఎం అండ్ హెచ్వో తుకారం రాథోడ్ అన్నారు. మాక్లూర్ మండల పరిధిలోని గుత్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం ఆయన పరిశీలించారు.
హైదరాబాద్ : ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు డ్యామ్లోకి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రస్తుతం డ్యామ్కు ఇన్ఫ్లో 21,5
నందిపేట్: రాష్ట్రంలో మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసి ప్రోత్సహిస్తున్నదని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో నిర్మిస్తున్
ఆర్మూర్: పాఠశాలల ప్రారంభోత్సవానికి ముందే పకడ్బందీగా కొవిడ్ నివారణ చర్యలు చేపట్టాలని ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య అన్నారు. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మండల పరిషత్ కార�
Green India Challenge | రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ నారాయణరెడ్డి ఇవాళ మొక్కలు నాటారు.
రూ.200 కోట్లతో నిజామాబాద్లో ఆహారశుద్ధి పరిశ్రమ ఆహార ఉత్పత్తుల రంగంలోనే 12కుపైగా యూనిట్లు రాక హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే పరిశ్రమలన్నీ హైదరాబాద్నుంచి ఆంధ్రాకు తరలిపో