భానుడి ప్రభావం రోజురోజుకూ పెరుగుతున్నది. దీంతో ప్రజలు ఉపశమన చర్యలు సిద్ధమవుతున్నారు. పలువురు పాతకూలర్లకు మరమ్మతులు చేయిస్తుండగా కొందరు కొత్తవి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వ్యాపారుల�
భీమ్గల్, ఏప్రిల్ 1: భీమ్గల్ మండలంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి గురువారం బిజీబిజీగా గడిపారు. పలు మండలాల్లో అభివృద్ధి కార్యక్ర మాల్లో పాల్గొన్నారు. మండలంలోని జాగిర్యాల్లో రూ.ఐదు లక్షలతో నిర్మించి�
శానిటేషన్ వ్యవస్థ మరింత మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నామని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు.
నిజామాబాద్ : జిల్లాలోని సారంగాపూర్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తను భార్య హత్య చేసింది. కుటుంబ కలహాలతో దంపతులు నిన్న రాత్రి గొడవపడ్డారు. దీంతో భర్త ఎల్లయ్య(55)ను భార్య నర్సమ్మ రోకలిబండతో క�
సీఎం కేసీఆర్ ఆదేశాలతో చకచకా ఏర్పాట్లు… రైతులకు కనీస మద్దతు ధర కల్పించేలా సర్కారు నిర్ణయం కొవిడ్ -19 నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూ ధాన్యం సేకరణ అందుబాటులోకి నిజామాబాద్లో 354, కామారెడ్డిలో 338 కేంద్రాలు రి�
ధర్పల్లి, మార్చి 30 : ఒకప్పుడు గ్రామంలో ఎక్కడ చూసినా చెత్తాచెదారం, గుంతలమయమైన రోడ్లు, అస్తవ్యస్థ నీటి సరఫరా వ్యవస్థ వెరసి పల్లెలు ప్రగతికి ఆమడ దూరంలో ఉండేవి. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పల్లె ప్రగతిని అందిపుచ�
నిజామాబాద్ రూరల్/ నిజామాబాద్ సిటీ, మార్చి 30 : నిజామాబాద్ రూరల్ మండలం మ ల్లారం గ్రామ పంచాయతీ సీనియర్ కార్యదర్శి ఉమాకాంత్ (53) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.జిల్లా కేంద్ర శివారులోని నాగారం వద్ద మంగళవార�
ఖలీల్వాడి, మార్చి 30: జిల్లాలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో టీకా వేసుకునేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమా�
బోధన్, మార్చి 30: రూ.51 కోట్ల 68 లక్షల 13 వేల ఆదాయపు అంచనాతో 2021-22 సంవత్సరానికిగానూ రూపొందించిన బోధన్ మున్సిపల్ బడ్జెట్ను మంగళవారం నిర్వహిం చిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సర్వసభ్యసమావేశం ఆమోదించింది. ఈ బడ�
ఇందూరు, మార్చి 30 : గ్రామపంచాయతీల్లో ఖాళీగా ఉన్న సర్పంచులు, వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి.పార్థసారథి కలెక్టర్ న�
కొవిడ్- 19 నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో సిద్ధమవుతున్న యంత్రాంగం నగరం, పట్టణాల్లో కఠినంగా అమలు చేసేందుకు నిర్ణయం గ్రామాల్లోనూ చర్యలు తీసుకోనున్న పంచాయతీ కార్యదర్శులు ఉభయ జ�
రెంజల్, మార్చి 29 : నిజామాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న మహారాష్ట్రలో కరోనా కేసులు వణుకు పుట్టిస్తున్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. సరిహద్దులో నిఘాను కట్టు
లోవోల్టేజీ.. బ్రేక్డౌన్.. ఒకప్పుడు విన్నమాటలు.. గాలిదుమారం వస్తే చీకట్లో మగ్గాల్సిన పరిస్థితి ఒకప్పటిది. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పల్లెల్లో విద్యుత్ సమస్యలు దూరమయ్యాయి. వ్యవసాయానికి 24గంటలపా�
మాక్లూర్, మార్చి 29 : మండల కేంద్రంలోని సబ్స్టేషన్ నుంచి గతంలో కొనసాగిన విద్యుత్ సరఫరాను తలచుకుంటేనే బొంకన్పల్లి ముల్లంగి(బీ) గ్రామస్తులు హడలెత్తిపోతారు. బ్రేక్ డౌన్లు, లో వోల్టేజీ సమస్యతో తా ము ఎదు�