మంత్రి వేములపై అసత్య ప్రచారాలు చేస్తే గోరి తప్పదు వేల్పూర్ : రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి బంధువులు చెక్డ్యాంల కాంట్రాక్టర్లని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి న�
ఆర్మూర్లో గెలిచి చూపించు ఎంపీ అర్వింద్కు ఎమ్మెల్యే జీవన్రెడ్డి సవాల్ ఆర్మూర్, అక్టోబర్ 16 : ‘స్ట్రీట్ ఫైట్ కాదు.. స్ట్రెయిట్ ఫైట్కు రా.. దమ్ముంటే ఆర్మూర్లో నా మీద పోటీ చేసి గెలిచి చూపించు..’ అంటూ ఎ
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్లోని పాలిటెక్నిక్ మైదానంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన బాణసంచా విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ దసరా ఉత్సవాల్లో ఎమ్�
ఎడపల్లి(శక్కర్నగర్) : ఎడపల్లి మండల కేంద్రానికి చెందిన గోవర్దన్ హర్షిణీ(30) అనే వైద్యురాలు సొంత ఇంట్లొ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఎడపల్లి ఎస్ఐ ఎల్లాగౌడ్ తెలిపారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా
ఎమ్మెల్సీ వీ. గంగాధర్ గౌడ్ రాష్ట్ర శాఖ ఎన్నిక, ప్రమాణస్వీకారం నిజామాబాద్ సిటీ : కొవిడ్ సమయంలోనూ ఉపాధ్యాయులు ఆన్లైన్ క్లాస్ ద్వారా బోధించడం వల్లే పదవతరగతిలో మంచి ఉత్తీర్ణత శాతం వచ్చిందని ఎమ్మెల్స�
Nizamabad | గులాబ్ తుఫాన్ కారణంగా ఐదు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి వద్ద అంతర్ రాష్ట్ర వంతెన ధ్వంసం అయింది. కొద్దిరోజులుగా తీవ్రమైన వరదతో ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నద
Keerthy Suresh | నిజామాబాద్లో సినీ నటి కీర్తి సురేష్ సందడి చేసింది. నగరంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఓ వస్త్ర దుకాణాన్ని కీర్తి ప్రారంభించారు. దీంతో ‘మహానటి’
చిరుత పులి | నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో చిరుతపులి కలకలం రేపుతున్నది. జిల్లాల సరిహద్దు ప్రాంతంలోని మంజీరా నది పరివాహక ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తున్నది.