శ్మశానవాటికలో క్షుద్ర పూజలు | నిజామాబాద్ జిల్లా ఆర్మూల్ మండలం రాజారామ్ నగర్లో క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి. గ్రామశివారులోని శ్మశానవాటికలో దంపతులు క్షుద్ర పూజలు నిర్వహిస్తుండగా స్థానికులు గమని
కరోనా హెల్ప్లైన్ ఏర్పాటు | కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలకు సలహాలు, సూచనలు అందించేందుకు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేశారు.
మెదక్ జిల్లాలోకి ప్రవేశించిన గోదావరి జలాలు ఇప్పటి వరకు నిండిన నాలుగు చెరువులు, 12 చెక్డ్యామ్లు ఆనందంలో రైతులు..పలుచోట్ల సంబురాలు వారం రోజుల్లో నిజాంసాగర్ ప్రాజెక్టుకు చేరే అవకాశం వర్గల్/తూప్రాన్ ర
నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 11: కరోనా వైరస్ వేగంగా వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా టెస్టులు నిర్వహిస్తున్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ టీకాలు వేస్త�
కోటగిరి, ఏప్రిల్ 11 :మనిషి దైనందిన జీవితంలో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఉరుకుల పరుగుల జీవన గమనంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ఆహారపు ఆలవాట్లత�
చందూర్, ఏప్రిల్ 11 :నిజామాబాద్ జిల్లా చందూర్ మండలంలోని కారేగాం తండా అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామ రూపురేఖలు మారిపోయాయి. మురికి కూపాలుగా మారిన �
నిజాంసాగర్/ ఎల్లారెడ్డిరూరల్/ తాడ్వాయి/ బిచ్కుంద/ మద్నూర్/నాగిరెడ్డిపేట్/రామారెడ్డి/ బీర్కూర్/బీబీపేట్/ ఏప్రిల్ 10 : జిల్లావ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులను వైద్య సిబ్బంది విస్తృతంగా నిర్వహిస�
ఉమ్మడి జిల్లాలో వేగంగా వైరస్ వ్యాప్తి ఒక్కరోజే 660 కరోనా కేసులు నమోదు కామారెడ్డిలో 464.. నిజామాబాద్లో 196 నవోదయలో కొవిడ్ కలకలం! 13 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు పాజిటివ్ కొనసాగుతున్న నిర్ధారణ పరీక్షలు విద
నిజామాబాద్| నిజామాబాద్: జిల్లాలోని ఇంద్రాపూర్లో టిప్పర్ బీభత్సం సృష్టించింది. ఇంద్రాపూర్ సమీపంలో సైకిల్పై వెళ్తున్న ఓ వ్యక్తిని మొరం టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందా�
పొరుగున నాందెడ్ జిల్లా లాక్డౌన్తో సరిహద్దులో కలవరం స్వస్థలాలకు వెళ్లిపోయే దిశగా వలస కూలీలు మహారాష్ట్రతో పాటు యూపీ, బీహార్లకు వెళ్లిపోతున్న వలస కార్మికులు ఫలితంగా మూతపడుతున్న చిన్న తరహా వ్యాపారాల�
డిచ్పల్లి, ఏప్రిల్ 8 : ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ)తో దక్షిణ మధ్య రైల్వే అనుసంధానం వ్యాపారులతోపాటు నిరుద్యోగ యువతకు వరంలా మారింది. డిచ్పల్లి ప్రాంత వాసుల నాలుగు దశాబ్దాల కల నెరవేరింది. డిచ్�
ఎడపల్లి (శక్కర్నగర్), ఏప్రిల్ 8 : గ్రామం చిన్నదే అయినా, ఏండ్ల తరబడి నెలకొన్న సమస్యలకు ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’తో పరిష్కారం లభించింది. దాతలు కూడా సహకారం అందించడంతో ఊహించని రీతిలో అభివృద్ధి పరుగ�
డిచ్పల్లి/ఇందల్వాయి/ధర్పల్లి/వర్ని/మోర్తాడ్/ఏర్గట్ల/ఎడపల్లి (శక్కర్నగర్)/నందిపేట/రెంజల్, ఏప్రిల్ 7: ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని �
ధర్పల్లి, ఏప్రిల్ 7 : కరోనా వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, వైరస్ బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినో