బిడ్డలకు మొదటి హీరో తండ్రే! నడక, నడత నేర్పేదీ ఆయనే.. నేడు ఫాదర్స్ డే బాన్సువాడ రూరల్, జూన్19:నాన్న అను రెండు అక్షరాలు మరుపురాని మధుర క్షణాలు.. ఈ రెండక్షరాల పదంలో వ్యక్తి జీవితం మొత్తం దాగి ఉంది. ప్రతి ఒక్కరి
లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేత నేటి నుంచి తెరుచుకోనున్న మార్కెట్లు అన్లాక్లోనూ ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనంటున్న నిపుణులు కమ్మర్పల్లి, జూన్ 19: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభు త్వం మే 12వ తేదీ నుంచి �
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాను దాదన్నగారి కళ్యాణ్రావు(25) ప్రమాదంలో మృతిచెందాడు. కళ్యాణ్ ఇండియన్ ఆర్మీలో టెక్నికల్ విభాగంలో పనిచేస్తున్నాడు. ప్రస్తుతం పంజాబ్లోని పట్ట�
డిచ్పల్లి, జూన్ 15: ప్రభుత్వ పాలనాశాస్త్రం పరిపాలనకు దిక్సూచి వంటిదని టీయూ వీసీ రవీందర్గుప్తా అన్నారు. టీయూలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ పాలనాశాస్త్రంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రభుత�
సర్పంచులకు ఎమ్మెల్యే షకీల్ హామీ శక్కర్నగర్, జూన్ 12: చిన్న గ్రామ పంచాయతీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని, సర్పంచులు ఆందోళనకు గురికావద్దని బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అన్నారు. �
సస్పెన్షన్ వేటు | నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి ఎస్ఐ శివప్రసాద్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. గాంధారి మండలంలో మంగళవారం రాత్రి శివాజీ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే.