నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో ఉన్న త్రివేణి సంగమ నదీ తీరాన సీతారాం సంత్ సేవా ఆశ్రమం పక్కన పరమేశ్వర్ దాస్ మహరాజ్ ఆధ్వర్యంలో చాతుర్మాస దీక్షలు కొనసాగుతున్నాయి.
సామాజిక ఉద్యమకారుడు, సాహితీవేత్త భాగ్యరెడ్డి వర్మ జయంతి వేడుకలను కలెక్టరేట్లోని ప్రగతిభవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పూలమాల వేసి నివాళు�
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, మాస్కాపీయింగ్కు తావులేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ సూచించారు. బోధన్లోని పలు ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాలను ఆయన మండల విద్య
ఎడపల్లి మండలంలోని మంగళ్పాడ్ చెరువుకట్టపై నిర్మించిన శివగంగమ్మ ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు ఆదివారం ప్రారంభించారు. ఉత్సవాలు ఈనెల 25వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ కమిటీ బాధ్యులు తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో రూ.4,700 కోట్ల వితరణకు ఏర్పాట్లు ఖరారు చేసిన బ్యాంకర్ల కమిటీ అన్నదాతల్లో హర్షాతిరేకాలు కామారెడ్డి, మే 22: రైతు సంక్షేమంలో భాగంగా వ్యవసాయానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు, పెట్టుబ�
పేదరికంతో పోటీ పరీక్షల శిక్షణకు దూరమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వ విభాగాలు, పోలీసులు, అధికార పార్టీ నేతలు ఆపన్నహస్తం అందిస్తున్నారు. వారికి ఉచితంగా శిక్షణ అందిస్తున్నారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం పరిధిలో నిరుద్యోగ యువతకు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులను జిల్లా కేంద్రంలోని బాబాగౌడ్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నారు. పోలీస్ కానిస్టేబ�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల పోటీపరీక్షలకు సన్నద్దమయ్యే బాల్కొండ నియోజకవర్గ యువతీ యువకుల కోసం రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి సొంత ఖర్చుతో వేల్పూర్ మండలం హనుమ
పెను ఉత్పాతం సృష్టిస్తున్న నిత్యావసరాల ధరలు కేంద్ర ప్రభుత్వ చర్యలతో జనజీవనం అతలాకుతలం ఇంధన ధరల మంటతో పెరిగిన కుటుంబ వ్యయం నిరంకుశంగా వ్యవహరిస్తున్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కంటికి కనిపించని కరోనా మహమ్మ�
వరికోత యంత్రాల వినియోగంతో రైతుకు సౌకర్యం పెరిగినా..మరో పక్క వరి కొయ్యల కాల్చివేతలు పెరిగి పోతున్నాయి. ఫలితంగా యేటా రైతు తన భూ సారాన్ని తానే బుగ్గి చేసుకుంటున్నాడు.
‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ద్వారా తొలివిడుతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో పనులను జూన్ 10వ తేదీలోగా పూర్తి చేయాలని, పల్లెప్రగతికి సమగ్ర ప్రణాళికతో సన్నద్ధం కావాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశి�
గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. మండలంలోని చౌడమ్మ కొండూర్ గ్రామంలో కొనసాగుతున్న అబివృద్ధి పనులను శుక్రవారం పరిశీలించారు. గోదా�
ఏర్గట్ల మండలం దోంచంద వీడీసీ సభ్యులు ఇటీవల గొర్రెలను నిర్బంధించడంతోపాటు గొల్ల, కుర్మలపై దాడి చేయడాన్ని బీసీ సంక్షేమ సంఘం బోధన్ నియోజకవర్గ అధ్యక్షుడు, గొల్ల కుర్మల ఐక్యవేదిక నాయకుడు రవీందర్ యాదవ్ తీవ�