నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని, ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించాలని వామపక్షాల నాయకులు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలో ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వ�
మంటలు అంటుకొని రైతు మృతి కరీంనగర్ జిల్లా మోత్కులగూడెంలో విషాదం జమ్మికుంట రూరల్, మే 27: వరికొయ్యలకు నిప్పుపెడుతూ మంట లు అంటుకొని రైతు మరణించాడు. ఈ విషా ద ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంట ము న్సిపల్ పరిధిలో�
వానకాలం పంటల సాగుకు రైతాంగం ఏర్పాట్లు ప్రణాళికలు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ అధికారులు కామారెడ్డి జిల్లాలో 5.36లక్షల ఎకరాలు సాగయ్యే అవకాశం గతేడాది కన్నా సాగు విస్తీర్ణం పెరిగే చాన్స్ ఎరువులు, విత్తనాల కొరత
102కు డయల్ చేయగానే వాలిపోతున్న వాహనాలు ఉమ్మడి జిల్లాలో లక్ష ట్రిప్పులు సత్ఫలితాలు ఇస్తోన్న అమ్మ ఒడి బాలింతలు, గర్భిణులకు ఆర్థిక భారం నుంచి ఉపశమనం అమ్మ ఒడి పథకం ఉమ్మడి జిల్లాలో అద్భుత ఫలితాలనిస్తున్నది. బ
జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షెహజాది ప్రభుత్వ పథకాల అమలుపై నిజామాబాద్లో సమీక్ష అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచన ఖలీల్వాడి, మే 25 : మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలను పూర్తిస్థాయిలో అమలు చే
పిట్ల కృష్ణ మహరాజ్ శక్కర్నగర్, మే 25: ప్రతి వ్యక్తి నిత్యం దైవ నామస్మరణ చేయడంతో పాటు దేవాలయాలను సందర్శించాలని మల్లారం లింగేశ్వర ఆలయ వ్యవస్థాపకుడు పిట్ల కృష్ణ మహరాజ్ అన్నా రు. బోధన్ మున్సిపల్ పరిధిలో
కాశీ యాత్రకు వెళ్తుండగా ఢీకొట్టిన లారీ : బస్సు బోల్తా వెల్మల్ గ్రామానికి చెందిన వృద్ధురాలి మృతి 37 మందికి గాయాలు నందిపేట్, మే 25 : బస్సులో తీర్థయాత్రకు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రమాదం చోటుచేసుకున్నది. వెన
విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్లో రైతులకు మొక్కలను అందించేందుకు చర్యలు రైతుబంధుతో పాటు ఎకరాకు అదనంగా రూ.4వేల ఆర్థికసాయం త్రిభుజాకార పద్ధతి కాకుండా చతురస్రాకార పద్ధతిలో ప�
ఉద్యోగార్థులకు మేలు చేసేందుకే ఉచిత శిక్షణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి జిల్లా ఉద్యోగార్థులకు మేలు చేసేందుకే ఉచిత శిక్షణ ‘స్థానికత’ జీవోతో తెలంగాణ యువతకు మేలు సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చే�
పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి డీఈవో రాజు అన్నారు. మద్నూర్ మండలకేంద్రంలోని జడ్పీ బాలికల పాఠశాలలో నిర్వహించే పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆదివారం ఆయన తనిఖీ చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు.
రూ.3. 95 కోట్లకు సంబంధించిన లెక్కలు లేకపోవడం, ఎంబీలు మాయం చేయడంపై ఏపీవోలు, టీఏలకు.. రెండో రోజూ కొనసాగిన ఉపాధి హామీ సామాజిక తనిఖీ డిచ్పల్లి, మే 22 : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో 34 గ్రామాల ఉపాధి హామీ సామా�