రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంలో అందరూ భాగస్వాములై విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు.
సర్కారు స్కూళ్లను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఐదు నెలల క్రితం తీసుకున్న నిర్ణయాలు అమలు పర్చేందుకు విద్యా శాఖ రెడీ అవుతున్నది.
మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారు జామున ఈవోల్ల మల్లయ్య హత్యకు గురైన విషయం విదితమే. మృతుడి కుమార్తె లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ, కామారెడ్డి డీఎస్పీ ఆదేశాల మేర కు సీఐ తిరుపతయ్య విచారణ
మండల కేంద్రంలో రెండు నెలల క్రితం తాళాలు వేసిన ఇండ్లల్లో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకొని రిమాండ్కు పంపినట్లు బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి తెలిపారు. బిచ్కుంద సర్కిల్ కా�
పట్టణంలోని శక్కర్నగర్ ప్రజలకు వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానాను మంజూరుచేయించామని, ఈ దవాఖాను తాత్కాలికంగా స్థానిక కమ్యూనిటీ హాల్లో ఏర్పాటుచేసి, అనంతరం శాశ్వత భవనాన్ని నిర్మిస్తామని బోధన్ ఎమ్మెల
ఆర్మూర్ మండలంలోని 18 గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ నుంచి మంజూరైన చెక్కులను సోమవారం ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అందజేశారు.
పట్టణ ప్రగతిలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని 50వ డివిజన్ పరిధిలో ఉన్న శివాజీనగర్లో సోమవారం నిర్వహించిన
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అసంక్రమిత వ్యాధుల నియంత్రణాధికారి వెంకన్న, పిల్లల వైద్య నిపుణుడు �
మార్మోగిన గోవింద నామస్మరణ అట్టహాసంగా అగ్ని ప్రతిష్ఠాపన సీహెచ్ కొండూర్కు తరలివచ్చిన భక్తజనం రెండో రోజు రాష్ట్ర మంత్రి వేముల హాజరు నిజామాబాద్, జూన్ 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి) / నందిపేట:శ్రీరాజ్యలక్ష్
డిచ్పలి/ఇందూరు, జూన్ 5 : పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రముఖ న్యాయవాది, రోటరీ క్లబ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షుడు హరిప్రసాద్ అన్నారు. డిచ్పల్లిలోని మానవతాసదన్లో ఆదివారం నిర్వహించిన ప్రప�
పండుగ వాతావరణంలో పనులు ఉమ్మడి జిల్లాలో జోరుగా పల్లె ప్రగతి మున్సిపాలిటీల్లో హోరెత్తుతున్న పట్టణ ప్రగతి ఆదర్శవంతంగా ప్రతిష్టాత్మక కార్యక్రమాల అమలు స్ఫూర్తిగా నిలుస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు ని�
రెండో రోజు బుక్ ఫెయిర్లో వక్తలు అబ్బురపరిచిన నృత్య ప్రదర్శనలు జోరుగా పుస్తక కొనుగోళ్లు ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్ 3: మహిళ విద్యావంతురాలైతేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. న్యాయపరమైన హక�