టీయూ వీసీ రవీందర్గుప్తా ఘనంగా ఉషోదయ డిగ్రీ కళాశాల దశాబ్ది ఉత్సవాలు బోధన్, మే 8: తెలంగాణ యూనివర్సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని, అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవడంతో పాటు సైన్స్, టెక్నాలజీ రంగ�
క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలిస్తున్నాం.. ‘మన ఊరు -మన బడి’ అమలులో నిజామాబాద్ జిల్లా ఆదర్శం ఉమ్మడి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విద్యానగర్/డిచ్పల్లి, జూన్ 8 : విద్యా ప
వర్ని, జూన్ 8: వర్ని మండలం సిద్దాపూర్ గ్రామం వద్ద రూ.120 కోట్లతో నిర్మిస్తున్న రిజర్వాయర్ ద్వారా బాన్సువాడ నియోజకవర్గంలోని గిరిజన తండాల ప్రజలకు ఎక్కువ లబ్ధి చేకూరుతుందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డ�
వ్యవసాయ పనులను ప్రారంభించిన రైతులు జోరుగా చేపలు, మామిడి పండ్ల విక్రయాలు ఉమ్మడి జిల్లాలో సందడిగా మారిన మార్కెట్లు రుతు సంబంధమైన మృగశిర కార్తె (మిరుగు) పండుగను ఉమ్మడి జిల్లాలో బుధవారం ఘనంగా జరుపుకొన్నారు.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2లక్షల47వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ యాసంగిలో 3లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం వారంలో ముగియనున్న ప్రక్రియ కామారెడ్డి, జూన్ 8: కామారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్
ఖలీల్వాడి, జూన్ 7 : నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా నగరంలో మంగళవారం పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 58వ డివిజన్లోని లైన్గల్లీలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో బి
గట్టి సంకల్పంతో కష్టపడితే విజయం తథ్యం ప్రభుత్వ ఉద్యోగం సాధించి బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి నిజామాబాద్ క్రైం, జూన్ 7: మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది, దానిన�
భక్తుల జయజయధ్వానాలతో సీహెచ్ కొండూరులోని శ్రీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనృసింహస్వామి క్షేత్రం మార్మోగుతున్నది. ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాల్లో భాగంగా మూడోరోజైన సోమవారం క్షీరాధివాసం వైభవంగా నిర్వహించ�
కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలుచేస్తున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నే�
రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మెండోరా మండల క�