సీహెచ్ కొండూర్లో నేటి నుంచి ధార్మిక క్రతువులు ఆరు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు శ్రీలక్ష్మీనారసింహ స్వామి ఆలయాన్ని నిర్మించిన ఎమ్మెల్సీ కవిత దంపతులు భక్తుల కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసిన నిర్వాహ�
పల్లె ప్రగతి దేశానికే ఆదర్శం ఉమ్మడి జిల్లాలో ప్రారంభించిన ప్రజాప్రతినిధులు నిజామాబాద్లో మంత్రి వేముల, రుద్రూర్లో స్పీకర్ పోచారం.. కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరు ప్రజలు భాగస్వాములు
రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి నిజామాబాద్లో నాల్గో విడుత పట్టణ ప్రగతిని ప్రారంభించిన వేముల ఖలీల్వాడి, జూన్ 3: ప్రతి పల్లె, పట్టణంలో మౌలిక సదుపాయాలన�
రైతులు, నిరుపేదలకు పార్టీలుండవు: స్పీకర్ పోచారం రుద్రూర్, జూన్ 3: ప్రజాసేవలో ముందడుగు వేయడమే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని బొప్పాపూర్ గ్�
పల్లె.. ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. అభివృద్ధి బాటలో వేగంగా పయనిస్తున్నది. సమైక్య పాలనలో గ్రామాలను పట్టించుకున్న వారే లేరు. పల్లెల అభివృద్ధి గురించి ఆలోచనే చేయలేదు. తెలంగాణ వచ్చినంకనే ఊర్లు బాగు పడ్డాయ�
నందిపేట్ మండలకేంద్రంతో పాటు పలు గ్రామాల్లోని రైతులు కూరగాయలను సాగు చేస్తున్నారు. తక్కువ వ్యవధిలోనే పంట చేతికందడంతో కూరగాయలను మార్కెట్కు తరలించి విక్రయించడంతో నిత్యం చేతికి డబ్బులు వస్తున్నాయి.
ఆదర్శం ఒడ్డాపల్లి గ్రామం 120ఎకరాలకు పైగా కూరగాయల సాగు ఒక్కో రైతు సంపాదన రోజుకు రూ.1000-1500 కూరగాయల సాగు.. బహుబాగు.. అనే నినాదం ఎడపల్లి మండలంలోని ఒడ్డాపల్లి గ్రామంలో కనిపిస్తుంది. మండలంలో సుమారు 12,400 ఎకరాల భూములు సా�
తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఆర్జించేలా పంటల్ని సాగు చేస్తున్నారీ రైతులు. నెలలపాటు దిగుబడి కోసం వేచిచూడకుండా ఇతర పంటలపై దృష్టిసారిస్తూ లాభాలు పొందుతున్నారు. సాగు చేసిన నెల, రెండు నెలల నుంచి దిగుబడులు మొద
రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి క్రీడాకారిణులు నిఖత్ జరీన్, ఈషా సింగ్, గుగులోత్ సౌమ్యకు స్వాగతం పలికిన మంత్రి ఖలీల్వాడి, మే 27 : నిజామాబాద్కు చెందిన ముగ్గురు ఆడబిడ్డలు అంతర్జాతీయ స్థాయిలో ప్రత�
దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. క
పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో భాగంగా లబ్ధిపొందుతున్న రైతులు ఈ 31లోగా ఈ-కేవైసీ నమోదు చేసుకోవాలని వ్యవసాయాధికారులు సూచించారు. కమ్మర్పల్లి, మోర్తాడ్, బాల్కొండ మండలాల్లో శుక్రవారం రైతులకు అవగాహన కల్పించార�