త్వరలో ఎనిమిదో విడుత హరితహారం సంసిద్ధమవుతున్న జిల్లా యంత్రాంగం 45లక్షల మొక్కలు నాటేలా భారీ లక్ష్యం నర్సరీల్లో కోటి మొక్కలు పెంచుతున్న ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాలో సంరక్షణపై ప్రత్యేక దృష్టి నిజామాబా�
బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మిషన్ భగీరథ పనులపై సమీక్షా సమావేశం బోధన్ రూరల్, మే 17: గ్రామాల్లో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రాజేశ్వర్ అన్�
వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బందికి కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరిక ఖలీల్వాడి మే 17: వైద్యారోగ్యశాఖ అధికారులు, సిబ్బంది తమ పనితీరుని మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ నారాయణరెడ్డి స్పష్టం �
ముప్కాల్, మే 17: కూరగాయ పంటల్లో టమాట, వంకాయ, బెండకాయ, మిరప ముఖ్యమైనవి. దోస, గుమ్మడి, కాకర వంటి తీగజాతి పంటలను తక్కువ నీటితో సాగు చేయవచ్చు. వేసవి పంటల్లో నీటిఎద్దడి, పూత, పిందె రాలడం, చీడపీడల బెడద ప్రధాన సమస్యలు. �
ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి జిల్లాలో 30 మంది సిబ్బందితో ప్రణాళిక అనుమతి లేకుండా అడవుల్లోకి వెళ్తే కఠిన చర్యలు నిజామాబాద్ క్రైం,మే 16 : వేసవి కాలంలో అడవు ల్లో కార్చిచ్చు కలవరపెడుతుంది. ప్రస్తుతం ఆక�
ఇందల్వాయి/ఖలీల్వాడి (మోపాల్)/డిచ్పల్లి/నిజామాబాద్ రూరల్, మే 16: ఇందల్వాయి మండలంలో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి సిర్నాపల్లి, నల్లవెల్లి, గన్నారం, ఇందల్వాయి, అన్సాన్పల్లి, ఎల్లారెడ్డిపల్లి తదితర గ�
భీమ్గల్/ఖలీల్వాడి, మే 16 : రాజ్యాంగాన్ని మార్చాలంటూ వ్యాఖ్యలు చేసిన ఎంపీ అర్వింద్పై దళిత ఐక్య సంఘటన నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. భీమ్గల్ పట్టణంలో ఆయన దిష్టిబొమ్మను సోమవారం దహనం చేశారు. అనంతరం నాయకు
రెంజల్/నవీపేట, మే 16 : అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అరబెట్టి తీసుకువస్తే మద్దతు ధరతో కొనుగోలు చేస్తామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. రెంజల్ మండలం దూపల్లి, కళ్యాపూర్, తాడ్బిలోలి గ్రామాల�
రాజ్యాంగాన్ని మారుస్తామన్న వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ నాయకుల ఆగ్రహం ఖలీల్వాడి/ భీమ్గల్, మే 16 : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర అధ్యక్షుడు వంగవల్లి శ్రీనివాస్ నాయకత�
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ను కోరిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డిచ్పల్లి, మే 16 : ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చే
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ నాయకులు కమ్మర్పల్లి, మే 16 : బాల్కొండ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, నియోజకవర్గం అభి
పదో తరగతి వార్షిక పరీక్షలు ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది. ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పరీక్షలను ఆరు పేపర్లకు కుదించారు. దీంతో ప్రస్తుతం వ�
రాజ్యాంగాన్ని మార్చడం తమతోనే సాధ్యమవుతుందని, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమాన పరిచేలా మాట్లాడిన ఎంపీ ధర్మపురి అర్వింద్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.
సుంకెట్ గ్రామంలో ఒకే రోజు నాలుగిండ్లలో చోరీ జరిగిన సంఘటన మండలం లో కలకలం సృష్టించింది. శనివారం అర్ధరాత్రి దొంగలు తాళాలు పగులగొట్టి 8 తులాల బంగా రం, 5 తులాల వెండి, రూ.50వేల నగదును అపహరించారు.