కనికరం లేని కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై ధరల కత్తి దూస్తున్న కేంద్రం వంటింటి గ్యాస్పై ఎడాపెడా బాదుడు 20 రోజుల్లోనే రూ.100 పెరుగుదల రూ.1075.50లకు చేరిన సిలిండర్ ధర సబ్సిడీకి మంగళం పాడేసిన మోదీ సర్కారు కేంద్ర ప�
ఎంపీ అర్వింద్ మాటలు తప్ప.. ఒక్క గుడి కట్టించింది లేదు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మంత్రి సమక్షంలో 300 మందిటీఆర్ఎస్లో చేరిక వేల్పూర్, మే 12: సీఎం కేసీఆర్ జనరంజక పాలన నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకులు,
పిల్లలను వదిలించుకునేందుకు తల్లుల యత్నం నిజామాబాద్, హాసాకొత్తూర్లో వేర్వేరు ఘటనలు.. నగరంలో ఐదు నెలల పసికందును రోడ్డుపై వదిలి వెళ్లిన మహిళ హాసాకొత్తూరులో ఇద్దరు పిల్లలను విడిచి వెళ్లిపోయిన తల్లి కమ్మ
నిజామాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కామారెడ్డి :తన నానమ్మ వెంకటమ్మ గ్రామమైన కోనాపూర్(పోసాన్పల్లి)ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం �
ఖలీల్వాడి, మే 10 : జిల్లా కేంద్రంలో బుధవారం నుంచి సిటీ బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవా రం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు బ�
బాల్కొండ, మే 10: సుమారు 300 ఏండ్ల క్రితం నాటి చారితాత్మక హజరత్ సయ్యద్ షా అబుల్ ఫత్హే బందగీ బాద్షా ఖాద్రీ రహమతుల్లాలే బాల్కొండ దర్గా షరీఫ్ ఉర్సు బుధవారం నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ద
ఆరోగ్యశాఖ కృషి ఫలితం.. కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం.. 2021లో ఒకే ఒక్క కేసు నమోదు వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు రాష్ట్రస్థాయిలో పురస్కారం అందుకున్న జిల్లా వైద్యారోగ్యశాఖ డిచ్పల్లి, మే 10: మలేరియా నివారణ�
దేశానికే తెలంగాణ ఆదర్శం కేసీఆర్ జనరంజక పాలన మెచ్చి టీఆర్ఎస్లో చేరుతున్నారు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మెండోరా, మే 10 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట
ఖలీల్వాడి, మే 10 : ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులకు జిల్లా పోలీసుశాఖ సహకారంతో ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలం జాన్కంపేట్లోని స�
బైక్ను ఢీకొట్టిన గుర్తు తెలియని వాహనం దంపతులతో పాటు పెద్ద కూతురి మృతి మరో కూతురికి తీవ్ర గాయాలు కమ్మర్పల్లి మండల కేంద్రంలో ఘటన కమ్మర్పల్లి, మే 10 : నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో సోమవార
ఎడపల్లి (శక్కర్నగర్), మే 10: ఎడపల్లి మండలంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో భాగంగా మంజూరైన అభివృద్ధి పనులను జాప్యం లేకుండా పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి, మెప్మా పీడీ రాములు సూచించారు. ఎంపీపీ కార్యాలయ�
ఇందూరు, మే 10 : ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని విశ్వశాంతి జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ప్రశ్న�
అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆరుగురి మృతితో చిల్లర్గి గ్రామం శోక సంద్రంలో మునిగి పోయింది. కాటేపల్లి, తుగ్దల్, బాన్సువాడల్లోనూ తీవ్ర విషాదం నెలకొ�
నిజామాబాద్ కలెక్టరేట్లో ఓ రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. పోలీసులు బాధితుడిని అడ్డుకుని వివరాలు తెలుసుకున్నారు. జక్రాన్పల్లి మండలం అర్గుల్ గ్రామానికి చెందిన మేకల చిన్నయ్యకు 2001లో అప్పటి ప్రభుత్�