కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ తండా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మృతి చెందగా, మరో 15మంది గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారికి నిజామాబాద్, బాన్సువాడ, ఎల్లారెడ్డి దవాఖానల�
సీఎం కేసీఆర్ పూర్వీకుల గ్రామమైన బీబీపేట్ మండలంలోని కోనాపూర్కు మంగళవారం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
బోధన్ పట్టణంలోని ఉద్మీర్గల్లీకి చెందిన సిద్ధ ప్రవీణ్-సుధ దంపతుల 20నెలల చిన్నారి అనారోగ్యంతో బాధపడుతున్నది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఎమ్మెల్యే షకీల్ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించి చిన్నా�
కేసును ఛేదించిన పోలీసులు వివరాలు వెల్లడించిన కామారెడ్డి ఎస్పీ శ్రీనివాస్రెడ్డి కామారెడ్డిరూరల్ మే 9 : సులువుగా డబ్బులు సంపాదించి ఇంటిని నిర్మించుకోవాలని దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అద�
కామారెడ్డి జిల్లాలో పర్యటించిన రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేశ్ బాబు సదాశివనగర్/దోమకొండ/ భిక్కనూర్, మే 9: జిల్లాలోని సదాశివనగర్ పల్లె ప్రకృతివనం రాష్ట్రంలోనే నంబర్వన్ స్థానంలో నిలు�
జిల్లాలో నేరాల నియంత్రణపై పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. శివారు ప్రాంతాల్లో చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంపై సీపీ నాగరాజు ప్రత్యక దృష్టి సారించారు.
కోర్టు డ్యూటీ సిబ్బంది సకాలంలో చార్జిషీట్ను కోర్టులో సమర్పించాలని గ్రేడ్-2 జడ్జి రాంరెడ్డి అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లతోపాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సీ�
కామారెడ్డి జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. నిర్లక్ష్యం, అతివేగం, మద్యం మత్తులో వాహనాలు నడుపడంతో జరుగుతున్న ప్రమాదాలతో రహదారులు నెత్తురోడుతున్నాయి.
సృష్టిలో అందమైన పదం అమ్మ నేడు అంతర్జాతీయ మాతృ దినోత్సవం అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది..పొత్తిళ్లలో పసికందును చూసి ప్రసవవేదన మరిచిపోతుంది.ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలితీరుస్తుంది. బుజ్జగిస
ఎంపీగా గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని, మూడేండ్లు అయి నా పట్టించుకోకుండా ఎంపీ అర్వింద్ తిరుగుతున్నాడని రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
నిజామాబాద్ రూరల్, మే 7 : ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయనున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు ఉచితంగా కోచింగ్ ఇప్పించనున్నట్లు ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని రూరల్ ఎమ్మెల�
కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్పై రైతుల మండిపాటు యూపీఏ హయాంలో మద్దతు ధరకు ఊసే కరువు పసుపు బోర్డు అంశాన్ని కనీసం పట్టించుకోని కాంగ్రెస్ నిజామాబాద్లో ఎంపీ అర్వింద్తో తెరచాటు రాజకీయం వరంగల్ డిక్లరేషన�
ఖలీల్వాడి, మే 7 : మాదిగలను రాజకీయ లబ్ధికోసం వాడుకుంటూ, ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించ�
ఖలీల్వాడి, మే 7 : ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో ఈనెలాఖరులోగా పనులను పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి ఏ ఒక్క పని పెండి�