ఎడపల్లి మండలంలోని జైతాపూర్ శివారులో పలు వ్యవసాయ మో టర్లకు చెందిన కేబుల్ వైర్ల చోరీకి పాల్పడిన ఇద్దరు యువకులను ఆదివారం ఉదయం గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ప్రజా సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు ఎంపీ అర్వింద్ ఇంటి ఎదుట ధర్నా నిర్వహించాలని టీఆర్ఎస్ బోధన్ పట్టణ కమిటీ నాయకులు సూచించారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి అన్ని రంగాల్లో మొండి చెయ్యి చూపిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
ఎవరితో మీకు పోటీ వద్దు.. మీకు మీరే కాంపిటేటర్ సిలబస్పై అవగాహన ఉంటే ఉద్యోగం గ్యారెంటీ సీఎస్బీ ఐఏస్ఎస్ అకాడమీ డైరెక్టర్ బాలలత మల్లవరపు అభ్యర్థులకు దిశానిర్దేశం చేసిన వక్తలు కరీంనగర్లో ‘నమస్తే తెల�
మహిళా సంక్షేమంతోపాటు వారు ఆర్థికంగా వృద్ధి సాధించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, హౌసింగ్, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఉమ్మడి జిల్లాలో చురుగ్గా కొనసాగుతున్నది. పథకానికి అర్హులను గుర్తించి ఇప్పటికే రెండుసార్లు యూనిట్లను పంపిణీ చేసింది.
మే 6 నుంచి 24వ తేదీ వరకు కొనసాగనున్న ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. రాష్ట్రవిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్, ఇంటర్మీ
రెంజల్, ఏప్రిల్ 28: మండలంలోని పేపర్మిల్ గ్రామంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్, బుద్ధుడి విగ్రహాలను గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాల మహానాడు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గైని గంగ
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా ఆరోగ్య సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్వో రమేశ్ అన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం ఆయన పీహెచ్సీలు,
ఆది నుంచీ గులాబీ పార్టీకి సంపూర్ణ మద్దతు తొలి ఎన్నికల్లోనే ‘కారు’ జోరు జడ్పీ కోటను జయించిన వైనం ఖలీల్వాడి ఏప్రిల్ 26: రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితిని ఇందూరు జిల్లా అక్కున చేర్చుక�