జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను జోరుగా ఏర్పాటు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్ట ఘాట్ రోడ్డు లైటింగ్ కోసం ఎమ్మెల్యే జీవన్రెడ్డి రూ.40 లక్షల నిధులను మంజూరు చేశారు. దీంతో సిద్ధులగుట్ట ఆలయ కమిటీ సభ్యులు మంగళవారం హైదరాబాద్ తరలివెళ్లి ఎమ్మెల్యే జీవన్రె�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ‘మన ఊరు.. మన బడి’ కార్యక్రమాన్ని అమలుచేస్తూ పాఠశాలల అభివృద్ధికి కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
రాష్ట్రంలో ముందు వరుసలో ఉభయ జిల్లాలు మొదటి స్థానంలో కామారెడ్డి, 8వ స్థానంలో నిజామాబాద్ లక్ష్యానికి తగ్గట్లుగా పన్ను వసూళ్లు పూర్తి చేసిన యంత్రాంగం పంచాయతీ రాజ్ చట్టం నిబంధనల మేరకు పకడ్బందీగా చర్యలు క�
వ్యభిచార దందా నడుపుతున్న మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకుడు పోలీసులకు చిక్కాడు. మోర్తాడ్లో గౌరవప్రదంగా జీవించే నివాసాల మధ్య సెక్స్ ముఠాను నడుపుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దా�
జిల్లాలోని పలు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు సోమవారం ప్రారంభించారు. భీమ్గల్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో జడ్పీటీసీ రవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మన�
సమైక్యపాలనలో గొల్ల, కుర్మలకు సొసైటీలు స్థాపించుకోవాలంటేనే అదో పెద్ద తంతుగా ఉండేది. పశు వైద్య శాఖలో ఆయా విభాగాల్లో లంచాలు ఇచ్చుకున్నప్పటికీ సొసైటీలను ఏర్పాటు చేసుకునే వీలు లేకపోయేది. సహకార శాఖ ఆధ్వర్యం�
రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని మేము తీసుకోబోమంటున్న కేంద్ర ప్రభుత్వాన్ని ధిక్కరించి మరీ.. రైతే ముద్దంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మోస్రా, చం�
సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గంలో గూడు లేని ప్రతి పేద కుటుంబానికీ సొంతింటి కలను సాకారం చేయడమే తన ప్రధాన సంకల్పమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇంటింటికీ తాగునీరు, గుంటగుంటకూ స�
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.తమ పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తే వారి భవిష్యత�