భారతీయ జనతా పార్టీలో అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరాయి. ఏకంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ను సొంత పార్టీ నేతలే నిలదీశారు. శనివారం పార్టీ అంతర్గత సమావేశంలో పలువురు నగర కార్పొరేటర్లు అర్వింద్ తీరుపై త�
భర్తను హత్య చేయించిన భార్య రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు చిత్రీకరణ కేసును ఛేదించి, నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వివరాలను వెల్లడించిన ఏసీపీ వెంకటేశ్వర్లు నవీపేట, ఏప్రిల్ 9: వివాహేతర సంబంధానికి అడ్
పీహెచ్సీ భవన నిర్మాణాలకు నిధుల మంజూరుపై హర్షం బోధన్ రూరల్/ వేల్పూర్/ ముప్కాల్, ఏప్రిల్ 9 : నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నూతన భవన నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మ
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్న నేపథ్యంలో ఉద్యోగార్థులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు,హౌసింగ్,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఉచిత శిక్షణ అందివ్వనున�
మండలంలోని ఏ గ్రామంలో చూసినా కార్లు, ఆటోలు, ట్రాక్టర్లు, జేసీబీలు, హార్వేస్టర్ల చప్పుళ్లు.. ఏ దళిత కుటుంబం ఇంటి ముందు చూసినా పలు వాహనాల కంపెనీల ప్రతినిధులతోపాటు తాత్కాలిక షోరూంల ఏర్పాటుతో సందడి వాతావరణం నె
ప్రభుత్వ రంగ సంస్థలను దోచేస్తున్న కార్పొరేట్ గద్దల సేవలో తరిస్తున్న కేంద్ర ప్రభు త్వ పెద్దలు వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జి ల్లా అధ్యక్ష
వివిధ శాఖల్లో ఖాళీల భర్తీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున ఉద్యోగ నోటిఫికేషన్లను వెలువరించనున్న నేపథ్యంలో పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నా�
కేంద్రం వడ్లను కొనుగోలు చేయాలని.. ఇండ్లపై జెండాలను ఎగురవేసిన రైతులు, నాయకులు చందూర్/ శక్కర్నగర్/ రెంజల్, ఏప్రిల్ 7 : కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని రైతులు యాసంగిలో సాగుచేస్తున్న వడ్లను కొనుగోలు చేయాలని