ఉమ్మడి జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. రానున్న నాలుగు రోజులు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.
సీఎం కేసీఆర్ కులవృత్తులకు చేయూతనిస్తున్నారని, గొర్రెల పంపిణీ పథకంతో గొల్ల, కుర్మల అభ్యున్నతికి కృషిచేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
తెలంగాణ విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నదని, బండి సంజయ్కి దమ్ముంటే ప్రధాని మోదీని ఒప్పించి తెలంగాణ వడ్లను కేంద్రంతో కొనుగోలు చేయించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ�
సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా తెలంగాణ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ విద్యార్థుల కోసం కోట్లాది రూపాయల ఖర్చు : స్పీకర్ పోచారం కోటగిరిలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్
నిజామాబాద్, కామారెడ్డికి రాష్ట్రస్థాయి అవార్డులు నిజామాబాద్ సిటీ/విద్యానగర్, మార్చి 30: మహిళా సంఘాలకు 2020-21 అర్థిక సంవత్సరంలో లక్ష్యం మేర స్త్రీనిధి రుణాలు అందిండంతోపాటు రికవరీలోనూ నిజామాబాద్, కామారెడ
రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ సముచిత స్థానం కల్పిస్తూ బంగారు తెలంగాణనే లక్ష్యంగా పని చేస్తున్నారని హోం శాఖ మం త్రి మహమూద్ అలీ అన్నారు. బాన్సువాడ నియోజక వర్గంలోని కోటగిరి మండలంలో బుధవారం
ప్రభుత్వ రంగ సంస్థ మార్క్ఫెడ్ను రాజీ పద్ధతిన ఒప్పించి రైతులకు దాదాపు రూ.70లక్షల లబ్ధి చేకూర్చామని ఉమ్మడి జిల్లా జడ్జి సునీత తెలిపారు. ఈ మేరకు బిచ్కుంద మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణలో ఉన్న 43 స�
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆశ వర్కర్లకు సెల్ఫోన్ల పంపిణీ వేల్పూర్, మార్చి 30 : కరోనా కష్టకాలంలో ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సిబ్బంది సేవలందించారని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల �
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక అంశాలపై అభిరుచి, ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) పలు కార్యక్రమాలను చేపడుతున్నది.