రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన కుటుంబానికి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్థిక చేయూత ఘటన నుంచి మృత్యుంజయుడిగా నిలిచిన రాఘవకు పరామర్శ నిజామాబాద్ రూరల్, ఏప్రిల్ 7: నిజామాబాద్ నగరానికి చెం�
నేడు లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ ఇప్పటికే బ్యాంక్ అకౌంట్లలో నగదు జమ ఉమ్మడి జిల్లాలో యూనిట్ల పంపిణీకి భారీ ఏర్పాట్లు రుద్రూర్ కార్యక్రమంలో హాజరవ్వనున్న స్పీకర్ పోచారం నిజామాబాద్లో పాల్గొననున్న ర
చదువుకు పేదరికం అడ్డుకాదు.. యువత కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి బాన్సువాడలో పీబీఆర్ కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో స్పీకర్ పోచారం బాన్సువాడ, ఏప్రిల్ 4: స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేది దేశంలో ఒక్క
స్థానిక సంస్థల్లో ఖాళీ అయిన పదవుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ నారాయణరెడ్డి, ఉ
మన రాష్ట్రంపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం రైతులను రెచ్చగొట్టి వరి వేయించిన బండి సంజయ్, కిషన్రెడ్డి ఎక్కడ? తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కేంద్రం రాష్ట్ర ప్రజ�
వడ్లు కొనే వరకు కేంద్రాన్ని వదిలేది లేదు అన్నం పెట్టే రైతులకు సున్నం పెడుతున్న బీజేపీ పంజాబ్కో నీతి, తెలంగాణకు మరో నీతా? ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర్మూర్�
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ కవిత ఖలీల్వాడి, ఏప్రిల్ 1: ఉమ్మడి జిల్లా ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో శుభాల ను �
ఈ ఏడాదంతా కొలువుల జాతర భారీ రిక్రూట్మెంట్కు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధం 91వేల ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే ప్రకటన టెట్ బాటలోనే త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు చకచకా ఏర్పాట్లు..ఆర్థికశాఖ అనుమతుల జోరు ప్రిపర�
లబ్ధిదారులు తల్లిదండ్రులను ఉంచుకుంటేనే డబుల్ బెడ్ రూం ఇండ్ల మంజూరు పేదలకు సేవచేయడంలోనే నిజమైన ఆనందం రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్
శస్త్ర చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లోనే.. పేదలకు తగ్గనున్న ఆర్థిక ఆపరేషన్ థియేటర్, వార్డుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిన వైద్యాధికారులు త్వరలో సందర్శించనున్న ప్ర�
జాతీయ రహదారుల వెంట ఏర్పాటుకు చర్యలు ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాల సేకరణ, స్థలాల గుర్తింపు నిజామాబాద్ అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడి ఆర్మూర్, ఏప్రిల్ 1: జిల్లాలో ప్రభుత్వ వెంచర్లు ఏర్పాటు చేసేం�
రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ ఆయన కర్ణుడు కాదు, అర్జునుడు రైతులపై నిజమైన ప్రేమ ఉంటే మాతో కలిసి కేంద్రంపై ఉద్యమించండి కాంగ్రెస్ నేతలపై ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్ ధ్వజం ధర్పల్�
విద్యార్థులకు చదువు భారం కావొద్దు..వారి భవిష్యత్తుకు ఆధారంగా నిలువాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది. పేద విద్యార్ధులకు ఆంగ్ల బోధనతో పాటు సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళి�