నిజామాబాద్లో బ్రాహ్మణ సంఘ భవనం, పీవీ నర్సింహారావు విగ్రహ ఏర్పాటుకు కృషిచేస్తా.. బ్రాహ్మణుల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్సీ సురభి వాణీదేవి ఇందూరు, మే 7 : తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఇ
ప్రపంచంలో రైతుకు ఎదురొచ్చి పెట్టుబడి సాయం అందిస్తున్న సర్కారు తెలంగాణ మాత్రమేనని, కేసీఆర్ తీసుకువచ్చిన సాగు విప్లవంతోనే రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా ఎకరా భూమి రూ.20లక్షలు దాటిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మం
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ప్రసూతి సహాయం.. ఇలా అనేక సంక్షేమ పథకాలు సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్నాయని, ఇంత గొప్ప సంక్షేమ పథకాలు ఇతర ఏ రాష్ట్రంలో లేవని బోధన్ ఎమ్మెల్యే మహ్మద�
నేలతల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని రాంపూర్ గ్రామ శివారులోగల విశ్వ ఆగ్రోటెక్లో ఆర్గానిక్ బయో ఫర్టిలైజర్ యూనిట
ఒకరిపై మాల్ప్రాక్టీస్ కేసు నమోదు నిజామాబాద్లో 95.6, కామారెడ్డిలో 93.92 శాతం విద్యార్థుల హాజరు ఇందూరు, మే 6 : ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజైన శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల
కామారెడ్డిలో రూ.6 కోట్లతో నిర్మాణం నేడు ప్రారంభించనున్న మంత్రి వేముల కామారెడ్డి, మే 5: జిల్లా కేంద్రంలో సాంస్కృతిక కార్యక్రమాలకు ‘వేదిక’అందుబాటులోకి వచ్చింది. కామారెడ్డి మున్సిపల్ నిధులు రూ. 6 కోట్లతో ని
బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ బోధన్, మే 5: టీఆర్ఎస్ సభ్యత్వం కలిగి ఆకస్మికంగా మృతిచెందితే.. బాధిత కుటుంబానికి పార్టీ బీమాతో అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. బోధన్లోని ఆయన నివాసంలో గుర�
ప్రతి రోజూ సాయంత్రం యువకులు చేస్తున్న హడావుడి అంతాఇంతా కాదు. తమ మొబైల్ ఫోన్లలో ఐపీఎల్ మ్యాచ్లను లైవ్లో చూస్తూ అప్పటికప్పుడు తమ స్నేహితులతో కలిసి బెట్టింగ్కు పాల్పడుతున్నారు.
ఎన్నో గంటల మేథోమదనం.. మేధావులతో సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత దళిత కుటుంబాల ఆర్థిక అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని, దీంతో దళితుల దశ మారాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, హౌసింగ్�
పోచంపాడ్ సోన్పేట్ మధ్య వంతెన నిర్మాణానికి రూ.92.7లక్షలు మంజూరు హర్షం వ్యక్తంచేస్తున్న ఇరు గ్రామాల ప్రజలు మెండోరా, మే 1: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 0.6కిలోమీటర్ల దూరంలో కాకతీయ కాలువపై పోచంపాడ్ సోన్ప