ప్రేమించడం లేదని ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. బీరుసీసా పగులగొట్టి యువతి గొంతు కోసి పరారయ్యా డు. మోపాల్ మండలంలో రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, చెక్డ్యామ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు చేయాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.
పంటలు నష్టపోయిన రైతులకు సహా యం అందించి ఆదుకోవాలని మండల సర్వసభ్య సమావేశంలో సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎంపీపీ రజిని అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో శనివారం సర్వసభ్య సమావేశం నిర్వ
తెగిపోయిన రహదారులు.. కూలిన ఇండ్లు నీట మునిగిన పంట పొలాలు నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు గురవారం తెరిపినివ్వడంతో ఊపిరి పీల్చుకున్న ప్రజలు నిజామాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వారం రోజుల పాటు దంచి
ఆపదలో అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు సీఎం ఆదేశాలతో ప్రజల్లోకి టీఆర్ఎస్ నేతలు వర్షాలు, వరద ప్రభావంపై నిరంతరం అప్రమత్తం రేయింబవళ్లు సమీక్ష చేసిన మంత్రి వేముల బాన్సువాడలో ప్రజలకు అందుబాటులో స్పీకర్ బ�
భీమ్గల్లో దెబ్బతిన్న రోడ్లను పరిశీలించిన మంత్రి వేముల భీమ్గల్, జూలై 14: వర్షాలకు దెబ్బతిన్న రహదారి పనులను వెంటనే చేపట్టాలని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. భీమ్గల్ పట్టణంలో వర
మెండోరా, జూలై 14: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఎస్సారెస్పీలోకి వరద ఉధృతి కొనసాగుతున్నది. గడ్డెన్న వాగు, పెద్దవాగు, మహారాష్ట్రలోని విష్ణుపురి, అముదుర, బాలేగావ్ ప్రాజెక్టుల నుంచి, ఎగువ ప్రాంత�
బోధన్ ఎమ్మెల్యే షకీల్ హామీ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటన బోధన్ రూరల్/నవీపేట/రెంజల్/ఎడపల్లి, జూలై 14 : బోధ న్ నియోజకవర్గంలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. నియోజకవర్గ�
నిజామాబాద్ రూరల్/ ఖలీల్వాడి (మోపాల్), జూలై 10 : మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు, కుంటల్లో పూడిక తీయడం ద్వారా నీరు ఎక్కువగా నిల్వ ఉండే పరిస్థితి ఇప్పుడు కంటికి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని నిజామాబాద�
పరవళ్లు తొక్కుతున్న మంజీర త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి వాగులు, వంకల్లోనూ భారీగా జలాలు ఎస్సారెస్పీకి 5లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో 9 వరదగేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల నిజాంసాగర్కు క్రమంగా పెరుగుతున్న వ