రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్లు ప్రధాన కాలువలో ఒకరి మృతదేహం లభ్యం నిజామాబాద్ క్రైం, జూలై 10: నిజామాబాద్ రూరల్ మండల పరిధిలోని కొత్తపేట్ శివారులో నిజాంసాగర్ కెనాల్ గల్లంతైనవారిలో ఒకరి మృతదేహం ఆదివార
36 గంటల పాటు దంచికొట్టిన వాన నవీపేటలో అత్యధికంగా 23 సెం.మీల వర్షపాతం జల దిగ్బంధంలో గ్రామాలు, కాలనీలు.. పలుచోట్ల కూలిన ఇండ్లు ఏకమైన ఏరులు, దారులు.. నిలిచిన రాకపోకలు నిజామాబాద్ రూరల్ మండలంలో ఇద్దరు గల్లంతు బా�
ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ఎల్లారెడ్డి, జూలై 9: ఎల్లారెడ్డిలో గత నెల 30న జరిగిన రమేశ్ (25) హత్యకు అతని భార�
ఎగువ నుంచి పోటెత్తిన వరద ఎస్సారెస్పీలో క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం నిండిన సింగీతం, కల్యాణి ప్రాజెక్టులు నిజాంసాగర్లోకి మొదలైన ఇన్ఫ్లో నిజామాబాద్, జూలై 9,(నమస్తే తెలంగాణ ప్రతినిధి): నిజామాబాద్, కామ�
తటాకాల్లోకి చేరుతున్న వరద ఎగువ నుంచి ప్రాజెక్టుల్లోకి భారీగా ఇన్ఫ్లో.. కర్షక లోకంలో వెల్లివిరుస్తున్న ఆనందం పొలం పనుల్లో బిజీబిజీ ఉమ్మడి జిల్లాలో ఆశాజనకంగా వర్షపాతం నమోదు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో
సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తిరుమలకు బస్సు సర్వీసు ప్రారంభం ఖలీల్వాడి, జూలై 8: ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని సంస్థ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్న�
రాష్ట్రంలో అభివృద్ధి, శాంతి భద్రతలతో పాలన కాళేశ్వరం ప్రపంచంలోనే నంబర్వన్ ప్రాజెక్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే రాయకూర్ క్యాంపులో అభివృద్ధి పనులను ప్రారంభించిన స్పీకర్ పోచారం �
రైతులకు పరిహారం అందించేందుకు అధికారుల నిర్ణయం కమ్మర్పల్లి, జూలై 8 : ఏర్గట్ల మండలంలోని తాళ్ల రాంపూర్ సొసైటీలో అక్రమాలు వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతులకు నష్టపరిహారాన్ని అందించేందుకు సహక�
పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఇందూరు/కామారెడ్డి, జూలై 8 : మండల స్థాయిలో రెవెన్యూ సమస్యలను పర
ఆర్మూర్, జూలై 8 : హైదరాబాద్లో సోమ వంశీయ సహస్రార్జున క్షత్రియ సమాజ్ భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేసేందుకు హాజరుకావాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ను సంఘ సభ్యులు కోరారు. ఈ మేరకు ప్రాంతీయ