ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని సగటు మనిషి బతకడం కష్టంగా మారింది. గాలి పీల్చుకోవడం మినహాయిస్తే దేశంలో జీఎస్టీ రూపంలో ప్రతి దానికి పన్నులు విధించి ప్రజల ను బతకనీయకుండా చేస్తున్నాడు.
ఇటీవల నిజామాబాద్ జిల్లాలో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్ రాయ్ నేతృత్వంలో దీప్ శేఖర్ సిం�
నిజామాబాద్ క్రైం, జూలై 17: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించి ఊర పండుగకు పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు నిర్వహించింది. వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో అల్లర్లు, అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోక�
ఆస్తి పన్ను అసలు చెల్లిస్తే 90 శాతం వడ్డీ రాయితీ వన్టైం సెటిల్మెంట్ స్కీం (ఓటీఎస్) ప్రకటించిన ప్రభుత్వం అక్టోబర్ 31వ తేదీ వరకు గడువు విద్యానగర్, జూలై 17 : మున్సిపాలిటీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులకు ర�
నవీపేట,జూలై 17: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని వివిధ గ్రామాల్లో రెండు వేల ఎకరాల వరకు పంటలకు నష్టం వాటిల్లినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి సురేశ్గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని యంచ, అల్�
మెండోరా/నిజాంసాగర్, జూలై 17 : ఎగువ ప్రాం తాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎస్సారెస్పీలో వరద ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి 16,920 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ఏఈఈ కె. రవి ఆదివా రం తెలి�
ఇందూరు, జూలై 17: వైద్యవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్) నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ప్రశాంతంగా నిర్వహించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కో-ఆర్డినేట
ఆకట్టుకున్న పోతరాజుల విన్యాసాలు సరి కోసం పోటీ పడిన భక్తులు ఇందూరు, జూలై 17 : పులోరియా.. పులోరియా.. అంటూ భక్తుల హోరుతో ఇందూరు నగరం పునీతమైంది. పోతరాజుల చిందులు, శివసత్తుల పూనకాలు, తొట్టెల ఊరేగింపుతో సందడి నెలక�