టీఆర్ఎస్లో చేరిన సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ మల్లేశ్యాదవ్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ కవిత ఖలీల్వాడి, జూలై 24: నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటి
ఉమ్మడి జిల్లాలో మరో నాలుగు కొత్త మండలాలు ఆవిర్భావం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్ణయం నిజామాబాద్ జిల్లాలో మూడు, కామారెడ్డిలో ఒకటి ఆర్మూర్, బోధన్, జుక్కల్ నియోజకవర్గాల్లో విభజన నిజామాబాద్, జూలై 23(నమ�
రెండు రోజులుగా భారీ వర్షాలు అప్రమత్తమైన ప్రభుత్వ యంత్రాంగం తెరుచుకున్న నిజాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎస్సారెస్పీ నుంచి దిగువకు వరద ప్రవాహం నిజామాబాద్, జూలై 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఎన్నడూ లేని విధం
పేదల స్వయం ఉపాధిపై కేంద్రం పన్ను పోటు కొనుగోళ్లు తగ్గుతాయని ఆందోళన కమ్మర్పల్లి, జూలై 23: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ బాదుడుతో చిరు వ్యాపారులు విలవిలలాడుతున్నారు. ఛాయ్ వాలా ప్రధాని అయితే తమలాం�
బాన్సువాడకు ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల మంజూరు ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు మౌలిక వసతుల కోసం రూ.3.19 కోట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బీర్కూర్, జూలై 23: బాన్సువాడ ప్రాంతంలో ఉర్దూ మీడియం డిగ్రీ కళాశాల ఏ
10 బైక్ల స్వాధీనం వివరాలు వెల్లడించిన సీపీ నాగరాజు పలు పోలీస్స్టేషన్ల పరిధిలో అనేక బైక్ల చోరీలకు పాల్పడిన పెర్కిట్కు చెందిన మహ్మద్ వహీద్ అలీని అరెస్ట్ చేసినట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పో
జీఎస్టీతో సామాన్యుడు విలవిల మరణ శాసనంగా మారిన వస్తు సేవల పన్ను విధానం పేదలపై చీటికి మాటికి బాదుతున్న కేంద్రం ఇంధన, నిత్యావసరాల ధరలతో బెంబేలు… పన్నుల చెల్లింపులకే సగాని కన్నా ఎక్కువ వ్యయం… పొదుపు చర్�
ధర్నాలు, రాస్తారోకోలు.. మోదీ దిష్టిబొమ్మల దహనం భీమ్గల్/ముప్కాల్/ఆర్మూర్/రుద్రూర్/రెంజల్/ మోస్రా(చందూర్), జూలై 22 : కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ నాయకులు భీమ్గల్లో �
ఖలీల్వాడి, జూలై 22 : భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. ప్రజలు వ్యాధుల బారిన పడకుండా మ�
ఖలీల్వాడి, జూలై 22 : జిల్లా కేంద్రంలో తమకు సంఘ భవన నిర్మాణానికి స్థలంతోపాటు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్సీ కవితను గంగపుత్ర ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాడవేడి వినోద్కుమార్, సంఘం ప్రతినిధులు కోరార�
ఆషాఢమాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని నవదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ అలుక కిషన్ నేతృత్వంలో నిర�