భిక్కనూర్, జూలై 29 : రాజంపేట మండల కేంద్రంలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం విద్యా�
కామారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు సరాసరి 7.2 మీటర్ల లోతులోనే భూగర్భజలాలు ఆరేండ్ల రికార్డుస్థాయికి వృద్ధి రెండు నెలల్లోనే 5.57మీటర్ల మేర పైకి చేరిన జలాలు 94 శాతం అధికంగా వర్షపాతం నమోదు కామారెడ్డి, జూలై 29 :
బోధన్/ఎడపల్లి/ఆర్మూర్/రెంజల్, జూలై 29 : సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య సిబ్బంది స్థానిక దవాఖానల్లో రోగులకు సకాలంలో వైద్య చికిత్సలు అందించాలని, ఏ పీహెచ్సీ పరిధిలో సదరు రోగుల�
మోర్తాడ్/భీమ్గల్/ఆర్మూర్/కోటగిరి, జూలై 29 : మోర్తాడ్ మండలంలో జ్వరసర్వే కొనసాగుతుంది. దొన్కల్ గ్రామంలో శుక్రవారం ఇంటింటికీ ఆరోగ్యసిబ్బంది తిరుగుతూ కుటుంబ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. కార్యక�
ఖలీల్వాడి, జూలై 29 : నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం 29 కరోనా కేసులు నమోదైనట్లు డీఎంహెచ్వో సుదర్శనం వెల్లడించారు. 448 మందికి కొవిడ్ టెస్టు నిర్వహించగా 29 మందికి పాజిటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఇ�
అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణపై కేంద్ర సర్కారు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ధాన్యం, బియ్యం సేకరణ నుంచి మొదలుకొని అన్ని విషయాల్లోనూ కొర్రీలు పెడుతూ రాష్ర్టాన్ని ఇబ్బందులకు గురిచేస్తూనే ఉ�
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు గిరిజనులు వాగులో చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగగా, సాయంత్రం స్థానికుల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నారు.
శివకేశవులకు ఎంతో ప్రీతికరం రేపటి నుంచి శ్రావణ మాసం షురూ నెల పాటు ఆధ్యాత్మిక వాతావరణం పుణ్యక్షేత్రాలకు పోటెత్తనున్న భక్తులు శ్రావణ మాసం రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం అవుతుంది. ఈ నెల మొత్తం విశేష పర్వది
ఇప్పటికీ క్రియాశీలకంగానే వైరస్ వ్యాక్సిన్ తీసుకోవడంలో జనం నిర్లక్ష్యం ఉమ్మడి జిల్లాలో నెమ్మదిగా బూస్టర్ డోసు టీకా తీసుకున్న వారు 50 వేల మంది లోపే.. వ్యాక్సిన్ ఒక్కటే వైరస్ నిరోధానికి చక్కని మార్గం �
ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కోటపాటి ఆర్మూర్, జూలై 27: వర్క్ పర్మిట్ ఉంటేనే తెలంగాణ యువకులు గల్ఫ్ దేశాలకు వెళ్లాలని ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు కోటపాటి నర్సింహనాయుడు, ఒమ�