ఎస్సారెస్పీ, నిజాంసాగర్ గేట్ల ఎత్తివేత అలీసాగర్ నుంచి నీటి విడుదల మెండోరా, ఆగస్టు 4: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీలో నీటి మట్టం పెరుగుతుండడంతో గురువారం సాయంత్రం ఐదు వరద గేట్ల ద్వార
మూడేండ్ల తర్వాత బయోమెట్రిక్ హాజరు నమోదుకు ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా ఎస్సీవసతి గృహాల్లో అమలు మిషన్లను వినియోగించేందుకు వార్డెన్ల వెనుకడుగు పనిచేయడం లేదంటూ వచ్చిన ఫిర్యాదులపై అనుమానాలు నిజామాబాద్ల�
జక్రాన్పల్లి ఆదర్శ పాఠశాలలో పది మంది, మాక్లూర్ నర్సింగ్ కళాశాలలో నలుగురు విద్యార్థులకు కరోనా కిట్లను అందజేసిన వైద్య సిబ్బంది జిల్లాలో 43 కరోనా కేసులు ఖలీల్వాడి, ఆగస్టు 4 : నిజామాబాద్ జిల్లాలో గురువార
మంత్రి కేటీఆర్ ప్రకటనతో సర్వత్రా హర్షం చేనేత రంగాన్ని కుదేలు చేస్తున్న మోదీ ప్రభుత్వం నిజామాబాద్లో 31 మగ్గాలు 47 మంది కార్మికులు పైసా చెల్లించకుండా రైతుబీమా తరహాలో రూపకల్పన వినూత్న పథకాలతో ఆదుకుంటున్న
సైబర్ మోసగాళ్లతో అప్రమత్తంగా ఉండాలి పోలీస్ కమిషనర్ నాగరాజు నిజామాబాద్ క్రైం, ఆగస్టు 2 : చిన్న చిన్న అవసరాల కోసం లోన్ యాప్లలో లోన్ తీసుకొని విలువైన ప్రా ణాన్ని పణంగా పెట్టకూడదని నిజామాబాద్ పోలీస్�
ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో శాస్త్రవేత్తల వెల్లడి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న టీయూ అంతర్జాతీయ సదస్సు ఇందూరు, ఆగస్టు 2: శాస్త్ర, సాంకేతిర రంగంలో నానో పార్టికల్స్తో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంట�
ఎస్సై ప్రాథమిక రాత పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి జిల్లాలో ఆరు ఎగ్జామ్ సెంటర్ల ఏర్పాటు హాజరుకానున్న 6,684 మంది అభ్యర్థులు చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్ల అవగాహన సదస్సులో పోలీసు కమిషనర్ నాగరాజు
పట్టణాభివృద్ధికి మరో రూ.14 కోట్లు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ కల్కి చెరువు వద్ద రూ. నాలుగు కోట్లతో పార్కుల అభివృద్ధి సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న స్ప
కోటగిరి/ రుద్రూర్(వర్ని)/ ఆగస్టు 1 : కోటగిరి మండలకేంద్రానికి చెందిన ఎనిమిది మందికి సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కులను బాధితులకు బాన్సువాడ పట్టణంలో స్పీకర్ పోచారం శ్�
శక్కర్నగర్/ఆర్మూర్/కమ్మర్పల్లి/మోర్తాడ్/కోటగిరి/ ఇందూరు/ రుద్రూ/భీమ్గల్, ఆగస్టు 1 : జిల్లా వ్యాప్తంగా శ్రావణమాసం తొలి సోమవారం సందర్భంగా బోధన్లోని చక్రేశ్వర శివమందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల�
37 శాఖల్లో వీఆర్వోలకు పోస్టులు 195 మంది జూనియర్ అసిస్టెంట్లుగా మార్పు కామారెడ్డి, ఆగస్టు 1: రెవెన్యూ శాఖలో వీఆర్వోలుగా విధులు నిర్వర్తిస్తున్న వారందరినీ జూనియర్ అసిస్టెంట్లుగా వివిధ శాఖలకు సర్దుబాటు చేయ
ఆయుధాలు చేతబట్టి దోపిడీకి యత్నం స్థానికులు మేల్కొవడంతో పరారైన వైనం నిజామాబాద్ క్రైం, ఆగస్టు1: జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం చెడ్డిగ్యాంగ్ ముఠా కదలిలను స్థానికులు గుర్తించారు. ఒంటి పై చిన్నపాటి గ
సీజ్ చేసిన కలప, వాహనం అపహరణ బ్యాటరీ తీసి ఉంచినా వదలని దొంగలు కమ్మర్పల్లి, ఆగస్టు 1: మండల కేంద్రంలోని అటవీ రేంజ్ కార్యాలయ ఆవరణ నుంచి కలప అక్రమ తరలింపు కేసులో సీజ్ చేసిన బొలెరో వాహనంతోపాటు కలప చోరీకి గురై
భారీ వర్షాలతో నిండిన ప్రాజెక్టులు, చెరువులు 3.20 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు మరింత పెరగనున్న వరి సాగు విస్తీర్ణం జిల్లాలో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు కామారెడ్డి, ఆగస్టు1 : గత నెలలో కురిసిన భారీ వర్ష�